हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Govt Hospital : నా బిడ్డను చంపేశారు సార్ అంటూ నేలపై పడి ఏడ్చిన తండ్రి..

Divya Vani M
Govt Hospital : నా బిడ్డను చంపేశారు సార్ అంటూ నేలపై పడి ఏడ్చిన తండ్రి..

ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh) రాష్ట్రం హార్దోలో చోటుచేసుకున్న ఘటన ప్రతి మనసును కలిచివేస్తోంది. షారుఖ్ అనే వ్యక్తి తన కొడుకు ఆర్యన్‌ను బుధవారం మధ్యాహ్నం హఠాత్తుగా అనారోగ్యం పాలవడంతో హుటాహుటిన ఆస్పత్రి Govt Hospitalకి తీసుకెళ్లాడు. కానీ అక్కడి వైద్యుల నిర్లక్ష్యం చిన్నారిని బలితీసుకుంది.ఆర్యన్ పరిస్థితి విషమంగా ఉందని స్థానిక సీహెచ్‌సీ వైద్యులు తెలిపారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. షారుఖ్ వెంటనే అక్కడికి తీసుకెళ్లి నేరుగా ఎమర్జెన్సీకి చేరాడు. కానీ అక్కడి వైద్యులు చిన్నారిని పట్టించుకోలేదు. సిబ్బంది స్పందించలేదు. ఎంత వేడుకున్నా వైద్యం ప్రారంభించలేదు.

ఆక్సిజన్ వేయకుండానే చిన్నారి మృతి

“పది నిమిషాలు అయింది.. నా బిడ్డకు ఆక్సిజన్ కూడా పెట్టలేదు” అంటూ షారుఖ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన బిడ్డను ఎవరూ పట్టించుకోలేదని వాపోయాడు. చివరకు ఆర్యన్ ఆసుపత్రి బెడ్డు కూడా అందుకోకుండానే మృతిచెందాడు.

ఫ్లోర్‌పైనే పడిపోయి తండ్రి రోదనలు

ఆ సంఘటన తర్వాత షారుఖ్ ఆస్పత్రి ఫ్లోర్‌పైనే కుప్పకూలి ఏడవడం అందరి మనసును కదిలించింది. అక్కడి నుంచి ఓ వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో తీశాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరూ ఆస్పత్రి నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఘటనతో ఆసుపత్రి వర్గాలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆరోగ్యవ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారని నెటిజన్లు అంటున్నారు. చిన్నారి ప్రాణం పోవడం ఏ ఒక్కరి గుండెను కలచివేయకుండా ఉండదు.

Read Also : Pawan Kalyan : ఏపీలో అభివృద్ధి దూరమై శాంతిభద్రతలు క్షీణించాయి: పవన్‌కల్యాణ్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

త్రిషకు క్షమాపణలు చెప్పిన బీజేపీ నేత

మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

మోదీ ఇజ్రాయెల్ పర్యటన? నేతన్యాహూ ప్రకటన ఆసక్తికరం

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఢిల్లీలో AI సమ్మిట్ ప్రారంభం, ప్రపంచ దృష్టి భారత్‌పై

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

ఫుల్ గా తాగి రైల్వే ట్రాక్ పై యువకుడు హల్చల్

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

పెళ్లికి ముందు శృంగారం.. యువతకు సుప్రీంకోర్టు హెచ్చరిక

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

దివ్యాంగ ఉద్యోగులకు గొప్ప శుభవార్త

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

కాంగ్రెస్ పార్టీ విజ‌యం సాధించ‌లేదు.. మ‌ణిశంక‌ర్ అయ్య‌ర్

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

ఇకనైనా విశ్వవిద్యాలయాల్లోకి ఆచార్యులొచ్చేనా?

పట్టణ అభివృద్ధికి ప్రజల గ్రీన్ సిగ్నల్

పట్టణ అభివృద్ధికి ప్రజల గ్రీన్ సిగ్నల్

ఏటీఎంతో రేషన్ కొనుగోలు!

ఏటీఎంతో రేషన్ కొనుగోలు!

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

మతపరమైన ప్రదేశాల్లో మహిళల ప్రవేశంపై వివక్ష కేసు..సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

చెక్ బౌన్స్ కేసు.. రాజ్‌పాల్ యాదవ్‌కు మధ్యంతర బెయిల్

📢 For Advertisement Booking: 98481 12870