हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Tejashwi Yadav : లోకల్ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ – తేజస్వీ వ్యాఖ్యలు వైరల్

Sudheer
Tejashwi Yadav : లోకల్ ఉద్యోగాల్లో 100% రిజర్వేషన్ – తేజస్వీ వ్యాఖ్యలు వైరల్

బీహార్ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 100% స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించేలా నివాస చట్టాన్ని తీసుకొస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ప్రకటించారు. బీహార్ యువతను మాత్రమే ప్రాధాన్యంగా గుర్తించి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలను వారికి మాత్రమే పరిమితం చేయాలని ఆయన కోరారు. దీనివల్ల బీహార్ (Bihar) యువతకి న్యాయం జరుగుతుందని తేజస్వీ అంటున్నారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి.

సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించే పంథానా?

తేజస్వీ యాదవ్ చేసిన ప్రకటనపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగంలోని సమానావకాశ హక్కుకు వ్యతిరేకమని, గతంలో సుప్రీంకోర్టు ఈ తరహా రిజర్వేషన్‌లను తిరస్కరించిందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రాలు తమ స్థాయిలో కొన్ని రిజర్వేషన్లు ప్రకటించినా, 100% రిజర్వేషన్ అమలు చేయడం చట్టవిరుద్ధమని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ఇది వివక్షకు దారి తీసే విధానమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెట్టుబడులపై ప్రభావం పడుతుందా?

ఇదే విధంగా బీహార్‌లోని వాడుకలో ఉన్న కంపెనీలు, భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టాలనుకునే సంస్థలు ఈ విధానంతో వెనక్కి తగ్గే అవకాశముందని పరిశ్రమల నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉద్యోగాల్లో కేవలం స్థానికులకే అవకాశం కల్పించడం కంపెనీలకు నష్టాన్ని కలిగించే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. దీంతో బీహార్‌లో పెట్టుబడులు తగ్గే అవకాశం ఉండటంతో, రాష్ట్ర అభివృద్ధికి ఇది అవరోధంగా మారుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Read Also : India :ఇరాన్ నుంచి అర్మేనియా చేరుకున్న ఇండియన్ స్టూడెంట్స్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870