हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Modi : నేడు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

Sudheer
Modi : నేడు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Modi) నేటి నుంచి ఐదు రోజుల విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో మోదీ తొలి దశగా మిడిల్ ఈస్ట్ దేశమైన సైప్రస్‌ను సందర్శించనున్నారు. రెండు దశాబ్దాల తర్వాత భారత ప్రధానమంత్రి అక్కడ పర్యటించడం విశేషం. సైప్రస్‌తో ద్వైపాక్షిక సంబంధాల పెంపొందింపుపై ప్రధానంగా చర్చలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు.

G7 సదస్సుకు హాజరయ్యే ప్రధాని మోదీ

జూన్ 16, 17 తేదీల్లో కెనడా(Canada)లో జరుగుతున్న G7 సదస్సుకు ప్రధాని మోదీ హాజరవుతారు. ఈ సదస్సుకు కెనడా ప్రధాని మార్క్ కార్నీ ప్రత్యేకంగా మోదీని ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాతావరణ మార్పులు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై ఈ సదస్సులో నేతలు చర్చించనున్నారు. భారత్‌కు ప్రాధాన్యత కలిగిన అంశాలను మోదీ ముందుంచే అవకాశముంది.

అంతరాష్ట్ర సంబంధాల బలోపేతానికి ఒప్పందాలు

జూన్ 18న మోదీ క్రొయేషియాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయా దేశాల ప్రభుత్వాలతో పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. వ్యాపారం, పెట్టుబడులు, టెక్నాలజీ, విద్య, సాంస్కృతిక మార్పిడుల విషయంలో భారత్-విదేశీ దేశాల మధ్య సంబంధాలు బలోపేతం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ పర్యటన ద్వారా భారత్‌ స్థాయిని ప్రపంచంలో మరింతగా పెంచే అవకాశం కనిపిస్తోంది.

Read Also ; Fishing : నేటి నుంచి చేపల వేట పున:ప్రారంభం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870