हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Air India: విమానం కూలిన ఘ‌ట‌న‌పై స‌మాచారాన్ని సేక‌రిస్తున్నాం : ఎయిర్ ఇండియా

Sudha
Air India: విమానం కూలిన ఘ‌ట‌న‌పై స‌మాచారాన్ని సేక‌రిస్తున్నాం : ఎయిర్ ఇండియా

అహ్మాదాబాద్‌లో విమానం కూలిన ఘ‌ట‌న‌పై ఎయిర్ ఇండియా(Air India) స్పందించింది. త‌న ఎక్స్ అకౌంట్‌లో ప్ర‌మాదం గురించి పోస్టు చేసింది. ఫ్ల‌యిట్ AI171 కూలిన‌ట్లు చెప్పింది. అహ్మాదాబాద్ నుంచి లండ‌న్ గాట్విక్‌కు ఆ విమానం వెళ్తున్న‌ట్లు త‌న ట్వీట్‌లో ఎయిర్ ఇండియా కంపెనీ వెల్ల‌డించింది.

 Air India: విమానం కూలిన ఘ‌ట‌న‌పై స‌మాచారాన్ని సేక‌రిస్తున్నాం : ఎయిర్ ఇండియా
Air India: విమానం కూలిన ఘ‌ట‌న‌పై స‌మాచారాన్ని సేక‌రిస్తున్నాం : ఎయిర్ ఇండియా

అహ్మాదాబాద్‌లో (Ahmedabad)విమానం కూలిన ఘ‌ట‌న‌పై ఎయిర్ ఇండియా(Air India) స్పందించింది. త‌న ఎక్స్ అకౌంట్‌లో ప్ర‌మాదం గురించి పోస్టు చేసింది. ఫ్ల‌యిట్ AI171 కూలిన‌ట్లు చెప్పింది. అహ్మాదాబాద్ నుంచి లండ‌న్ గాట్విక్‌కు ఆ విమానం వెళ్తున్న‌ట్లు త‌న ట్వీట్‌లో ఎయిర్ ఇండియా కంపెనీ వెల్ల‌డించింది. జూన్ 12వ, 2025 తేదీన ప్ర‌మాదం జ‌రిగినట్లు చెప్పింది. ప్ర‌స్తుతం ఆ దుర్ఘ‌ట‌న‌కు చెందిన స‌మాచారాన్ని సేక‌రిస్తున్నామ‌ని, వీలైనంత త్వ‌ర‌లో ఆ విష‌యాల‌ను త‌మ ఎక్స్ ఖాతాలో వెల్ల‌డించ‌నున్న‌ట్లు ఎయిర్ ఇండియా చెప్పింది.

Read Also:Siddaramaiah: తోతాపురి మామిడిపై ఏపీ నిషేధం ఎత్తి వేయాలని

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870