हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Thalliki Vandanam : జగన్ ‘తల్లికి వందనం’ ట్రోల్ వీడియోపై టీడీపీ సెటైరికల్ ట్వీట్

Sudheer
Thalliki Vandanam : జగన్ ‘తల్లికి వందనం’ ట్రోల్ వీడియోపై టీడీపీ సెటైరికల్ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌లో రేపటి నుంచి ప్రారంభం కానున్న ‘తల్లికి వందనం’ (Thalliki Vandanam) పథకంపై రాజకీయ విమర్శలు మొదలయ్యాయి. చంద్రబాబు ప్రవేశపెడుతున్న ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ప్రోత్సాహకంగా డబ్బు అందించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను ఉపయోగించి ఒక సెటైరికల్ ట్వీట్ చేసింది.

జగన్ మాటలు

జగన్ ఓ సభలో “నీకు రూ.15వేలు… నీకు రూ.15వేలు…” అంటూ మాట్లాడిన పాత వీడియో క్లిప్‌ను టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేస్తూ, “రేపు ప్రారంభం కానున్న ‘తల్లికి వందనం’ పథకంలో ఒక్కో విద్యార్థికి ఎంతెంత ఇస్తారో చెబుతున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్” అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేసింది.

Read Also : S.Jaishankar : పశ్చిమ దేశాలపై జైశంకర్ తీవ్ర వ్యాఖ్యలు

ఈ ట్వీట్ కొద్దిసేపట్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్న నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేస్తూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

రేపు ప్రారంభం కానున్న
తల్లికి వందనం పథకంలో ఒక్కో విద్యార్థికి ఎంతెంత ఇస్తారో చెబుతున్న పులివెందుల ఎమ్మెల్యే జగన్..#TallikiVandanam #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/C0P1rdBldo— Telugu Desam Party (@JaiTDP) June 11, 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870