हिन्दी | Epaper
రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Kaleshwaram Commission : ముగిసిన కేసీఆర్ విచారణ

Sudheer
Kaleshwaram Commission : ముగిసిన కేసీఆర్ విచారణ

తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై విచారణ (Kaleshwaram Commission) కొనసాగుతున్న నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) గురువారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ సుమారు 50 నిమిషాలపాటు కేసీఆర్‌ను ప్రశ్నించింది. ప్రాజెక్టు ఆరంభం నుండి అభివృద్ధి దాకా తీసుకున్న నిర్ణయాలు, మార్పులు, మంత్రివర్గ ఆమోదాలు వంటి అంశాలపై అధికారికంగా వివరణ కోరింది. కేసీఆర్ అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ప్రాజెక్ట్ మార్పులపై కీలక ప్రశ్నలు

క‌మిష‌న్ విచారణలో అన్నారం, సుందిళ్ల బ్యారేజీల స్థలాలను మార్పు చేయడంపై ప్రత్యేకంగా ప్రశ్నలు వినిపించాయి. ఈ స్థలాల ఎంపికలో ఉన్న పారదర్శకత, మౌలిక కారణాలు మరియు ఆర్థిక ప్రభావాలపై కమిషన్ స్పష్టత కోరింది. ప్రాజెక్టుకు మంత్రివర్గ ఆమోదం ఉందా? వంటి కీలక అంశాలపై కూడా విచారణ సాగింది. కేసీఆర్ అందించిన వివరాలపై కమిషన్ సభ్యులు నిశితంగా గమనించినట్లు సమాచారం. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తీసుకున్న విధానాలపై ఆయన పూర్తి వివరాలతో సమాధానమిచ్చినట్టు చెబుతున్నారు.

ప్రెజెంటేషన్ నివేదికను అందించిన కేసీఆర్

స్వల్ప అనారోగ్యంతో ఉన్న కేసీఆర్ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కమిషన్, పరిమిత సంఖ్యలో అధికారులతో విచారణ నిర్వహించింది. ఈ విచారణలో జస్టిస్ పీసీ ఘోష్‌తో పాటు కమిషన్ కార్యదర్శి మురళీధర్, నోడల్ అధికారులు శ్రీనివాస్, విజయభాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సంబంధిత అంశాలపై పూర్తి వివరాలుగా రూపొందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌ను కేసీఆర్ కమిషన్‌కు సమర్పించారు. ఇప్పుడు ఈ నివేదిక ఆధారంగా కమిషన్ తన తుది నివేదిక సిద్ధం చేయనుంది.

Read Also ; Trump vs Musk : ట్రంప్ వ్యాఖ్యలకు చింతిస్తున్నా – మస్క్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870