हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Andhra Pradesh: అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

Sharanya
Andhra Pradesh: అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

బాపట్ల జిల్లా చెరువుజమ్ములపాలెం గ్రామంలో చోటుచేసుకున్న హృదయ విదారక సంఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఆ అనుమానమే పెనుభూతమే పీడించింది. చివరకు భార్యపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు.

ఘటన వివరాలు:

బాపట్ల (Bapatla) మండలం చెరువుజమ్ములపాలెంకు చెందిన హారీష్, సుభాషిణిలకు 2014లో వివాహమైంది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. అయితే గత కొంతకాలంగా కాపురంలో కలహాలు మొదలయ్యాయి. తరుచూ గొడవపడుతుండేవారు. హరీష్ బందువులు సుభాషిణి ప్రవర్తన గురించి లేనిపోని మాటలు చెప్పారు. దీంతో ఆమెను అనుమానించడం మొదలు పెట్టాడు. అయితే సుభాషిణిది కూడా అదే గ్రామం కావడంతో ఆమె బంధువులు వచ్చి ఆమెను పుట్టింటింకి తీసుకెళ్తామని చెప్పారు. అయితే తనకు ఎటువంటి అనుమానం లేదని చెప్పాడు.

దీంతో హారీష్ మాటలు నమ్మిన సుభాషిణి బంధువులు ఆమెను భర్త ఇంట్లోనే ఉంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే అనుమానం మరింత ముదిరి.. ఆమెను చంపాలని ప్లాన్ వేశాడు. సోమవారం మధ్యాహ్నం పెట్రోల్ బంక్‌లో రెండు లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసి బైక్ లో పెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు. వచ్చిన వెంటనే సుభాషిణిపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. ఆమె ఒక్కసారిగా కేకలు వేసుకుంటూ బయటకు పరుగెత్తింది. తనను రక్షించాలంటూ వేడుకుంది. అయితే మంటలు ఆర్పడానికి ప్రయత్నించిన వారిని కూడా హారీష్ బెదిరించాడు. ఆమె మంటల్లో కాలిపోతుండటాన్ని చూసిన తర్వాతే అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

చివరి ప్రయాణం:

గాయాల పాలైన సుభాషిణిని మొదట స్థానిక ఆసుపత్రికి, తర్వాత గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే తీవ్రంగా కాలిన ఆమె మృతిచెందింది. ఆమె మరణంతో ఇద్దరు చిన్నపిల్లలు తల్లిని కోల్పోయారు. ఈ సంఘటన ఆమె బంధువులు, గ్రామస్థులను తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

పోలీసుల దర్యాప్తు:

హారీష్ ను కఠినంగా శిక్షించాలంటూ సుభాషిణీ బంధువులు బాపట్లలో ఆందోళనకు దిగారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు హత్య కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు.

Read also: PSR Anjaneyulu: ఆంజనేయులుకు హైకోర్టులో లభించని ఊరట

P. Krishnaiah: కొల్లేరు సరస్సును కాపాడుకుందాం..అదే మన నినాదం కావాలి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

కొండవీడు ఎక్స్ ప్రెస్ సమయాల్లో మార్పు

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జుళిపిస్తున్న “స్క్రబ్‌ టైఫస్‌”..ఐదుకి చేరిన మృతుల సంఖ్య

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

జగన్ లెంపలు వేసుకుని క్షమాపణ చెప్పాలి: సోమిరెడ్డి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

గ్లోబల్ టాయ్ పార్క్ తో భారీగా ఉపాధి

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

అమరావతి అభివృద్ధికి వేగం: కీలక ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

తిరుమలలో కీలక మార్పులు: వీధులకు భక్తుల పేర్లు, టికెట్లపై కొత్త అప్డేట్

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

పరకామణి చోరీ, కల్తీనెయ్యి కేసులపై మాజీ సిఎం వ్యాఖ్యల దుమారం!

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

నకిలీ మద్యం వ్యవహారంపై 6న కోర్టులో చార్జీషీట్ దాఖలు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

పెద్ద ఎత్తున ముందుకు వస్తున్న ఇన్వెస్టర్లు

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

జాతీయ స్థాయిలో గిరిజన విద్యార్థుల మెరుపులు

📢 For Advertisement Booking: 98481 12870