हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Eknath Shinde : పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు : ఏక్‌నాథ్

Divya Vani M
Eknath Shinde : పేషెంట్‌ను తన చార్టెడ్ ప్లేన్‌లో ఆసుప్రతికి తరలింపు : ఏక్‌నాథ్

మహారాష్ట్రలో (In Maharashtra) ఓ అద్భుత సంఘటన జరిగింది. సాధారణంగా ఫ్లైట్ మిస్సవుతే వాయిదాలు, కోపాలు, సమస్యలే గుర్తొస్తాయి. కానీ ఓ మహిళకు ఇది ఆశాజ్యోతిగా మారింది. ఆమెకు కావాల్సిన చికిత్స కళ్లముందే తప్పిపోతుందనగా.. డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే (Deputy CM Eknath Shinde) ఆమెకు అండగా నిలిచారు.ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శీతల్ అనే మహిళకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాల్సి ఉంది. అయితే శుక్రవారం ఆమె తన ఫ్లైట్ మిస్సైంది. ఆసుపత్రిలో అప్పటికే కిడ్నీ సిద్ధంగా ఉండగా, సకాలంలో చేరకపోతే అది మరొకరికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడేది. దీంతో ఆమె అధికారులను ఆశ్రయించారు.

డిప్యూటీ సీఎం దయా హృదయంతో చేసిన సహాయం

విషయం తెలిసిన డిప్యూటీ సీఎం షిండే వెంటనే స్పందించారు. ఆ సమయంలో ఆయన జల్‌గావ్‌ నుంచి ముంబై వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా, తన చార్టెడ్ ఫ్లైట్‌లో ఆ మహిళను కూడా తీసుకెళ్లేందుకు ముందుకొచ్చారు. ఇది ఆమెకు ప్రాణాధారంగా మారింది.

పైలట్ల డ్యూటీ ముగిసినా.. మినిస్టర్ సమయస్ఫూర్తి మెప్పించింది

అప్పటికే పైలట్, కోపైలట్‌ల డ్యూటీ టైం ముగిసింది. అయినా, మినిస్టర్ గిరీశ్ మహాజన్ చొరవతో సివిల్ ఏవియేషన్ అధికారుల అనుమతులు పొందారు. పైలట్లకు వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి విమానం ప్రయాణానికి సిద్ధం చేశారు.ఈ మధ్యంతర నిర్ణయం వల్ల శీతల్ ముంబైకు సకాలంలో చేరింది. అవసరమైతే కొత్త పైలట్‌ను ఏర్పాటు చేయాలని కూడా అధికారులు యోచించారు. డిప్యూటీ సీఎం షిండే అవసరమైతే జల్‌గావ్‌లోనే ఆగేందుకు సిద్ధమయ్యారని కలెక్టర్ తెలిపారు.

మనుషులలో మానవత్వం ఇంకా బతికే ఉంది

ఇలాంటి సంఘటనలు మనకు గుర్తు చేస్తాయి – నేతల మధ్య మానవత్వం ఇంకా బతికే ఉందని. షిండే చేసిన పనికి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఆమెకు టైంలో చికిత్స లభించడమే కాకుండా, ప్రజా ప్రతినిధుల బాధ్యతా గుణం కూడా ప్రతిఫలించింది.

Read Also : Recharge : ఆపరేషన్ సిందూర్ రీఛార్జ్ ఆఫర్..ఎందుకంటే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

ప్రైవేటు టీచర్ల బాధలు పట్టించుకోరా?

ప్రైవేటు టీచర్ల బాధలు పట్టించుకోరా?

రామ్మోహన్ నాయుడిపై తమ్మినేని సీతారాం విమర్శలు

రామ్మోహన్ నాయుడిపై తమ్మినేని సీతారాం విమర్శలు

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

బెంగళూరులోనే IPL మ్యాచ్‌లు: డీకే శివకుమార్

అవినీతి ఆరోపణలపై సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

అవినీతి ఆరోపణలపై సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు

పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

పిల్లలపై సాంకేతిక ఉపకరణాల ప్రభావం

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి

స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

స్పోర్ట్స్ అథారిటీలో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ : కేంద్ర మంత్రి మాండ‌వీయ‌

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

గ్లోబల్‌ సమిట్‌ 2025 ను గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రారంభిం చారు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

చైనా వీసా విధానంలో కీలక మార్పులు

📢 For Advertisement Booking: 98481 12870