हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

PM Modi: క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ది: ప్ర‌ధాని నరేంద్ర మోదీ

Sudha
PM Modi: క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ది: ప్ర‌ధాని నరేంద్ర మోదీ

పెహ‌ల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌ను టార్గెట్ చేసిన మాన‌వ‌త్వంపై, క‌శ్మీరీల‌పై పాకిస్థాన్ (Pakistan)దాడి చేసిన‌ట్లు ప్ర‌ధాని మోదీ (PM Modi) పేర్కొన్నారు. జీవ‌నోపాధి కోసం ప‌ర్యాట‌కం(Tourism)పై ఆధార‌ప‌డుతున్న క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ద‌ని తెలిపారు.

PM Modi: క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ది: ప్ర‌ధాని నరేంద్ర మోదీ
PM Modi: క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ది: ప్ర‌ధాని నరేంద్ర మోదీ

పెహ‌ల్గామ్‌లో ప‌ర్యాట‌కుల‌ను టార్గెట్ చేసి మాన‌వ‌త్వంపై, క‌శ్మీరీల‌పై పాకిస్థాన్ దాడి చేసిన‌ట్లు ప్ర‌ధాని మోదీ పేర్కొన్నారు. చీనాబ్ న‌దిపై బ్రిడ్జ్‌ను ఓపెనింగ్‌, వందేభార‌త్ రైలుకు ప‌చ్చ‌జెండా ఊపిన త‌ర్వాత జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడారు. దేశంలో మ‌త క‌ల్లోలాలు సృష్టించాల‌న్న ఉద్దేశంతో పాకిస్థాన్ ఉన్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. జీవ‌నోపాధి కోసం ప‌ర్యాట‌కంపై ఆధార‌ప‌డుతున్న క‌శ్మీర్ ప్ర‌జ‌ల‌ను పాకిస్థాన్ దోచుకున్న‌ద‌ని తెలిపారు.
పాకిస్థాన్ శ‌త్రువు
ప‌ర్యాట‌కం ఇక్క‌డ ప్ర‌జ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించింద‌ని, ప్ర‌జ‌ల మ‌ధ్య అది ఒక బంధాన్ని ఏర్ప‌ర్చుకున్న‌ద‌ని, కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు, పొరుగుదేశం మాన‌త్వానికి, సామ‌ర‌స్యానికి, ప‌ర్యాటకానికి శ‌త్రువుగా త‌యారైంద‌ని ఆరోపించారు. పాకిస్థాన్ పేదల క‌డుపు కొడుతున్న‌ద‌ని, ఏప్రిల్ 22న పెహ‌ల్గామ్‌లో జ‌రిగింది అదే అని, పెహ‌ల్గామ్‌లో మాన‌వ‌త్వం, క‌శ్మీర‌త‌త్వంపై పాకిస్థాన్ అటాక్ చేసింద‌న్నారు. క‌శ్మీర్ ప్ర‌జ‌ల ఆదాయాన్ని దోచుకునేందుకు టూరిస్టుల‌పై పాక్ దాడికి పాల్ప‌డింద‌న్నారు.

Read Also:Vande Bharat Express: చల్లటి వాతావరణం తట్టుకునే రీతిలో కాశ్మీర్ వందేభార‌త్ ట్రైన్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెస్సీ టూర్ పై బింద్రా కీలక వ్యాఖ్యలు

మెస్సీ టూర్ పై బింద్రా కీలక వ్యాఖ్యలు

ఈరోడ్‌లో టీవీకే అధినేత విజయ్ సభకు భారీ షరతులతో కూడిన అనుమతి!

ఈరోడ్‌లో టీవీకే అధినేత విజయ్ సభకు భారీ షరతులతో కూడిన అనుమతి!

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

📢 For Advertisement Booking: 98481 12870