हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Mohan Bhagwat: పహల్గామ్ దోషులకు సరియైన శిక్షే: మోహన్ భగవత్

Shobha Rani
Mohan Bhagwat: పహల్గామ్ దోషులకు సరియైన శిక్షే: మోహన్ భగవత్

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత రాజకీయ వర్గాలు చూపిన పరస్పర అవగాహన, భారతదేశం తీసుకున్న చర్యలు కొనసాగాలని, శాశ్వత లక్షణంగా మారాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ( RSS) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, ప్రజలు దోషులను శిక్షించాలని కోరుకుంటున్నారని, కేంద్రం కఠినచర్యలు తీసుకొని శిక్ష విధించారని ఆయన అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో మన దేశ నిర్ణయాధికారుల దృఢత్వాన్ని మనమందరం చూశామన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వాలంటీర్ల కోసం జరిగిన కార్యకర్త వికాస్ వర్గ్ ముగింపు కార్యక్రమంలో మోహన్ భగవత్ (Mohan Bhagwat) ప్రసంగిస్తూ, సమాజం కూడా ఐక్యత సందేశాన్ని ఇచ్చింది అని అన్నారు. హేయమైన ఉగ్రవాద దాడి తర్వాత, ప్రజలు విచారంగా, కోపంగా ఉన్నారు. దోషులను శిక్షించాలని కోరుకున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సరియైన శిక్ష విధించారు” అని భగవత్ (Mohan Bhagwat) అన్నారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత తీసుకున్న చర్యలో మన దేశంలోని నిర్ణయాధికారుల ధైర్యాన్ని అందరూ చూశారని ఆయన అన్నారు. పహల్గామ్‌లో జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడి తర్వాత చర్య తీసుకోవడం జరిగింది. ఇది మరోసారి మన సైన్యం శక్తిని చూపించింది. అధికారుల దృఢత్వం కూడా కనిపించింది. రాజకీయ వర్గం కూడా పరస్పర అవగాహనను ప్రదర్శించారు. సమాజం కూడా దాని ఐక్యత సందేశాన్ని చాటి చెప్పారన్నారు. ఇది ఇలాగే కొనసాగాలని, శాశ్వత లక్షణంగా ఉండాలని ఆయన ఆకాక్షించారు.

Mohan Bhagwat: పహల్గామ్ దోషులకు సరియైన శిక్షే: మోహన్ భగవత్
Mohan Bhagwat: పహల్గామ్ దోషులకు సరియైన శిక్షే: మోహన్ భగవత్

భారత భద్రతకు స్వావలంబన అవసరం
భారతదేశం తన భద్రతా విషయాలలో స్వావలంబన కలిగి ఉండాలని మోహన్ భగవత్ అన్నారు. “భారతదేశంతో ప్రత్యక్ష యుద్ధంలో గెలవలేని వారు పరోక్ష యుద్ధం అనే విధానాన్ని అవలంబించడం ద్వారా మన దేశాన్ని రక్తసిక్తం చేయాలనుకుంటున్నారు” అని మోహన్ భగవత్ అన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వచ్ఛంద శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమానికి గిరిజన నాయకుడు, మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, పివి నరసింహారావు మంత్రివర్గంలో భాగమైన అరవింద్ నేతమ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన నేతమ్ మాట్లాడుతూ, ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం మత మార్పిడి అంశాన్ని తీవ్రంగా పరిగణించలేదని అన్నారు. “ఈ ప్రాంతంలో సహాయం చేయగల ఏకైక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ మాత్రమే అని నేను భావిస్తున్నాను” అని ఆయన అన్నారు.
అరవింద్ నేతమ్ కీలక వ్యాఖ్యలు
ముఖ్య అతిథిగా సత్కరించినందుకు సంఘ్, సర్ సంఘచాలక్‌లకు నా కృతజ్ఞతలు తెలియజేశారు. మొదటిసారి ఇక్కడికి వచ్చానని, ఇక్కడ చాలా అర్థం చేసుకున్నానన్నారు. ఇది సంఘ్ శతాబ్ది సంవత్సరం. దేశ ఐక్యత, సమగ్రత, సామరస్యం కోసం సంఘ్ గొప్ప పని చేసిందని అరవింద్ నేతమ్ (Aravind Netam) అన్నారు. మత మార్పిడి ఒక పెద్ద సవాలు అని ఆయన అన్నారు. సంఘ్ నుండి చాలా అంచనాలు ఉన్నాయి. దీనిలో సంఘ్ తన వేగాన్ని పెంచాల్సి ఉంటుంది. బస్తర్ నక్సలిజం, మత మార్పిడితో పోరాడుతోందని అరవింద్ నేతమ్ ప్రశంసించారు. కార్యకార్ట్ వికాస్ వర్గ్ ద్వితీయ అనే 25 రోజుల శిక్షణా శిబిరం మే 12న నాగ్‌పూర్‌లోని రేషంబాగ్‌లోని డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర్‌లో ప్రారంభమైంది. ఇందులో దేశవ్యాప్తంగా 840 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ శిబిరం RSS శతాబ్ది సంవత్సరానికి ప్రథమ కార్యక్రమాల్లో ఒకటి. సంఘ్ గత నలభై ఏళ్లుగా ఐక్యత, దేశ భద్రత, సేవా రంగాల్లో నిరంతర కృషి చేస్తోందని స్పష్టమవుతోంది.

Read Also: Missile: రష్యా నుంచి అత్యాధునిక R-37M హైపర్‌సోనిక్ మిస్సైల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

మైనర్‌పై దాడి కేసు: భారతీయ డ్రైవర్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్ని ప్రమాదం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

కెనడా–అలాస్కా సరిహద్దులో 7.0 తీవ్రతతో భూకంపం

దక్షిణాఫ్రికాలో హాస్టల్‌పై దారుణ కాల్పులు – 11 మంది మృతి

దక్షిణాఫ్రికాలో హాస్టల్‌పై దారుణ కాల్పులు – 11 మంది మృతి

డల్లాస్‌లో మంత్రి లోకేష్ కు, ఘన స్వాగతం

డల్లాస్‌లో మంత్రి లోకేష్ కు, ఘన స్వాగతం

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

📢 For Advertisement Booking: 98481 12870