हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Tenali : జాన్ విక్టర్ కుటుంబానికి నేడు జగన్ పరామర్శ

Sudheer
Tenali : జాన్ విక్టర్ కుటుంబానికి నేడు జగన్ పరామర్శ

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) నేడు గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటించనున్నారు. ఇటీవల పోలీసుల హింసకు గురై గాయపడిన జాన్ విక్టర్ కుటుంబాన్ని (John Victor’s family) పరామర్శించేందుకు ఆయన ఈ పర్యటన చేపడుతున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పర్యటన కొనసాగనున్నట్లు వైసీపీ వర్గాలు ప్రకటించాయి. ఈ సందర్భంగా స్థానిక వైఎస్సార్సీపీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తి చేశాయి.

పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు

జాన్ విక్టర్‌ను పోలీసులు నడిరోడ్డుపై బలవంతంగా కొట్టిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో జాన్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తగా, పౌర హక్కుల పరిరక్షణ కోసం పలువురు ప్రముఖులు స్పందించారు. ఈ నేపథ్యంలో జగన్ స్వయంగా ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు ముందుకు రావడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది.

హోంమంత్రి అనిత తీరుపై విమర్శలు

ఈ ఘటనపై హోం మంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు మరో వివాదాన్ని తీసుకొచ్చాయి. ఆమె సమర్థించుకున్న తీరుపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ప్రజలలో పెరుగుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని, జగన్ వ్యక్తిగతంగా బాధితులను పరామర్శించేందుకు ముందడుగు వేసినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : AP : 9 ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీటీ స్కాన్, క్యాథ్ ల్యాబ్ లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870