हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Amit Shah : మమతా బెనర్జీపై అమిత్‌షా ఫైర్

Divya Vani M
Amit Shah : మమతా బెనర్జీపై అమిత్‌షా ఫైర్

పశ్చిమ బెంగాల్ (West Bengal) రాజకీయాల్లో మళ్లీ వేడి మొదలైంది. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో బీజేపీ భారీ సభ జరిగింది. ఈ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Minister Amit Shah) కీలక వ్యాఖ్యలు చేశారు.అతని ప్రకారం, 2026 ఎన్నికలు కేవలం బెంగాల్ భవిష్యత్‌ కాదు. ఈ ఎన్నికలు దేశ భద్రతను కూడా ప్రభావితం చేస్తాయని చెప్పారు.అమిత్ షా ఆరోపించారు, బంగ్లాదేశీయుల ఓట్ల కోసమే మమతా సరిహద్దులు వదిలారు.చొరబాటుదారులను ఆపలేని నాయకత్వం రాష్ట్రాన్ని ఎలా కాపాడుతుంది? అని ప్రశ్నించారు.బీఎస్ఎఫ్ కోసం భూమి అడిగాం, కానీ ఆమె నిరాకరించారు అని చెప్పారు. దీనివల్లే చొరబాట్లు కొనసాగుతున్నాయని అన్నారు.ముస్లింల ఓటు బ్యాంక్ కోసమే మమతా కొన్ని చట్టాలకు వ్యతిరేకమంటూ అమిత్ షా విమర్శించారు. ఆపరేషన్ సిందూర్ విషయంలో ఆమె ఎందుకు అలాంటి వైఖరి చూపుతున్నారు? అని ప్రశ్నించారు.ఇది దేశ మహిళల గౌరవానికి విరుద్ధం, అని ఆయన అన్నారు. మమతా ఈ ఉద్యమాన్ని రాజకీయం చేస్తున్నారని అన్నారు.

2026లో మమతా ప్రభుత్వానికి గుణపాఠం చెప్తారు: షా

మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మమతా ప్రభుత్వ వైఫల్యాన్ని చూపుతున్నాయన్నారు. 2026లో బెంగాల్ మహిళలు గట్టి బుద్ధి చెబుతారు, అని ఆశాభావం వ్యక్తం చేశారు.మీరిప్పుడు అధికారంలో ఉన్నారు. తర్వాత మీ మేనల్లాడు సీఎం కావచ్చు, అని షా వ్యాఖ్యానించారు. కానీ ఈ కుటుంబ పాలనను ఇక ప్రజలు సహించరని హెచ్చరించారు.

బెంగాల్‌లో నేరాల పెరుగుదలపై ఫైర్

బెంగాల్‌లో మమతా పాలన వచ్చిన తర్వాత పేలుళ్లు, హత్యలు, రాజకీయ దాడులు పెరిగాయని ఆరోపించారు. వందలాది బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు, అని చెప్పారు.ఇప్పుడు దీదీని సాగనంపే సమయం వచ్చింది, అని స్పష్టంగా చెప్పారు.కమ్యూనిస్టుల పాలన తర్వాత మమతా నాయకత్వం వచ్చింది. కానీ ఆశించిన అభివృద్ధి కనిపించలేదన్నారు. ఇప్పుడు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, అన్నారు.2026లో బీజేపీ స్పష్టమైన మెజారిటీతో గెలుస్తుంది, అని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.

Read Also : Heavy rains : సిక్కిం వరదల్లో చిక్కుకున్న ఎమ్మార్వో కుటుంబం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

📢 For Advertisement Booking: 98481 12870