हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Rahul : పూంఛ్ కు ప్యాకేజీ ఇవ్వండి – రాహుల్ గాంధీ

Sudheer
Rahul : పూంఛ్ కు ప్యాకేజీ ఇవ్వండి – రాహుల్ గాంధీ

జమ్మూ కాశ్మీర్‌లోని పూంఛ్ ప్రాంతంలో ఇటీవల జరిగిన పాకిస్థాన్ (Pakistan) దాడులపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. ఈ దాడుల్లో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. దీంతో అక్కడి ప్రజలకు ఊరట కలిగించేందుకు ప్రత్యేక పునరావాస ప్యాకేజీ ఇవ్వాలని ప్రధానమంత్రి మోదీకి రాహుల్ లేఖ రాశారు.

దాడిలో 14 మంది మృతి – రాహుల్ పర్యటన వివరాలు


రాహుల్ గాంధీ (Rahul Gandhi) తన పూంఛ్ పర్యటనలో అక్కడ జరిగిన దాడుల ప్రభావాన్ని స్వయంగా పరిశీలించారు. ఈ దాడుల్లో నలుగురు చిన్నపిల్లలు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అంతేగాక, ప్రజల ఇళ్లు, వ్యాపార కేంద్రాలు, స్కూళ్లు, మరియు దేవాలయాలు ధ్వంసమైనట్లు ఆయన వివరించారు. స్థానికులు ఎదుర్కొంటున్న కష్టాలను ఆయన స్వయంగా చూడటం, వినటం జరిగిందని చెప్పారు.

ప్రభుత్వం స్పందించాలని డిమాండ్


ఈ నేపథ్యంలో బాధితులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక సహాయ ప్యాకేజీ ప్రకటించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ విషయంలో మానవతా దృష్టితో వ్యవహరించాలని, వారి బాధను అర్థం చేసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. రాజకీయాలకు అతీతంగా బాధితులకు సహాయం చేయాల్సిన సమయం ఇది అని రాహుల్ స్పష్టంగా పేర్కొన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870