हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Chandrababu Naidu : కోవర్టులను పంపించాలనుకుంటున్నారా : చంద్రబాబు

Divya Vani M
Chandrababu Naidu : కోవర్టులను పంపించాలనుకుంటున్నారా : చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేత, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మరోసారి సంచలనం సృష్టించారు. కడపలో జరుగుతున్న మహానాడులో రెండవ రోజు సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప‌ల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పార్టీ నాయకుల హత్యలపై గంభీరంగా స్పందించారు.ఇటీవలి హత్యలపై ఆయనకు అనుమానం కలిగిందని తెలిపారు. ఇప్పుడు నేను ఎవర్నీ నమ్మలేను, అని తేల్చి చెప్పారు. తనకు అనుమానమే ఆధారం అంటూ తీవ్రమైన మాటలు చెప్పేశారు.కొందరు మన మధ్యే ఉంటున్నారు, అన్నారు చంద్రబాబు. అయితే వాళ్లు కోవర్టులా వ్యవహరిస్తున్నారు. వారి ప్రోత్సాహంతో హత్య రాజకీయాలు సాగుతున్నాయని స్పష్టం చేశారు.

టీడీపీ నాయకుల్లో చిచ్చుపెట్టే కుట్రలు?

వారి లక్ష్యం పార్టీకి చెడ్డపేరు తెవడమేనని చంద్రబాబు(Chandrababu Naidu) ఆరోపించారు. మన నేతలే ఒకరినొకరు చంపుకుంటున్నారన్న ముద్ర వేస్తున్నారు, అన్నారు. ఇది నేరస్తుల మాయ, అని తేల్చి చెప్పారు.చంద్రబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మన చేతులనే వాడుకుంటున్నారు, అన్నారు. మన కన్ను మనే పొడుచుకుంటున్నాం. ఇది ఒకే సమయంలో రెండు ప్రయోజనాలు సాధించే కుట్ర అని వివరించారు.

కోవర్టులకు గట్టి హెచ్చరిక

ఇకపై మీ ఆటలు సాగవు, అని నేరుగా హెచ్చరించారు. తన దగ్గర నేరస్తుల స్కెచ్‌లు పనికిరావని స్పష్టం చేశారు. మీ అజెండా నెరవేర్చాలన్న ఆశ వదిలేయండి, అన్నారు చంద్రబాబు.కోవర్టులు పార్టీకి చేరినా, నిజమైన కార్యకర్త మాత్రం నిలబడతాడని చెప్పారు. వలసలు ఎప్పుడూ ఉంటాయని, కానీ కార్యకర్తలు శాశ్వతమని స్పష్టం చేశారు.

కార్యకర్తల విశ్వాసం, నన్ను నిలబెట్టుతుంది

నాపై కార్యకర్తల నమ్మకం ఉంది, అన్నారు చంద్రబాబు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా, అని హామీ ఇచ్చారు. పార్టీ కోసం తన జీవితాన్నే అంకితమిచ్చానని గుర్తు చేశారు.చంద్రబాబు ప్రసంగం అంతా జాగ్రత్తగా పరిశీలిస్తే, ఆయ‌నలో గల బాధ్యతా భావం స్పష్టంగా తెలుస్తుంది. పార్టీపై, కార్యకర్తలపై ఆయనకున్న నమ్మకం గమనించదగినది.

Read Also : Chandrababu Naidu : మహానాడులో టీడీపీ నేతల ప్రసంగాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870