हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Vande Bharat : విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ రైలు ?

Sudheer
Vande Bharat : విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ రైలు ?

వందే భారత్ (Vande Bharat) రైళ్ల విస్తరణలో భాగంగా, రైల్వే శాఖ మరో కీలక ప్రాజెక్టును ముందుకు తీసుకువస్తోంది. విజయవాడ-బెంగళూరు (Vijayawada-Bangalore) మధ్య వందే భారత్ రైలు నడిపే దిశగా కసరత్తు జరుగుతోంది. ఈ రైలు ప్రారంభమైతే ప్రయాణికులకు ప్రయాణ సమయం 2 నుంచి 3 గంటల వరకు తగ్గనుంది. ప్రస్తుతం ఈ మార్గంలో నడుస్తున్న సాధారణ రైళ్లకు మారుగా వేగవంతమైన వందే భారత్ రైలు ప్రయాణికులకు వేగంగా, సౌకర్యంగా గమ్యస్థానానికి చేరేందుకు సహకరించనుంది.

బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్‌

ఈ రైలు ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటల సమయంలో బెంగళూరుకు చేరుకునేలా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. proposed స్టాపేజెస్‌లో విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, KR పురం స్టేషన్లు ఉంటాయి. ప్రయాణదూరాన్ని వేగంగా కవర్ చేయడమే కాకుండా, ముఖ్య పట్టణాలకు అనుసంధానాన్ని మెరుగుపరచేలా ఈ రైలు ప్రయోజనకరంగా మారనుంది. ఈ మార్గంలో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులకు ఇది ఓ శుభవార్తగా మారుతోంది.

ప్రయాణికుల నుంచి మంచి స్పందన

ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై, విశాఖపట్నం రూట్లలో వందే భారత్ రైళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించడంతో, ఇప్పుడు బెంగళూరు మార్గాన్ని కూడా వందే భారత్ సేవల్లోకి తీసుకురావాలని రైల్వే శాఖ భావిస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఒకసారి ఈ రైలు ప్రారంభమైతే, ఇది ఆంధ్రప్రదేశ్ – కర్ణాటక మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుంది.

Read Also : Accident : వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మహిళలకు రూ.8 లక్షల ఆర్థిక సహాయానికి బాబు చేయూత

మహిళలకు రూ.8 లక్షల ఆర్థిక సహాయానికి బాబు చేయూత

ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

నాలుగో తరగతి ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయాలి

నాలుగో తరగతి ఉద్యోగుల ఖాళీలను భర్తీ చేయాలి

మూడు కోట్లతో భీమవరం, ఆచంటలో డయాలసిస్ సెంటర్లు

మూడు కోట్లతో భీమవరం, ఆచంటలో డయాలసిస్ సెంటర్లు

కోర్టు ధిక్కార కేసు.. సుప్రీంను ఆశ్రయించనున్న ఎయు మాజీ విసి

కోర్టు ధిక్కార కేసు.. సుప్రీంను ఆశ్రయించనున్న ఎయు మాజీ విసి

యథేచ్ఛగా కారం కల్తీ 200 మిల్లుల్లో తయారీ

యథేచ్ఛగా కారం కల్తీ 200 మిల్లుల్లో తయారీ

గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు పురస్కారం

గంటేడ గౌరునాయుడుకు తాపీ ధర్మారావు పురస్కారం

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఘటనపై పోలీసు కేసు నమోదు

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సిఎం చంద్రబాబు భేటీ

గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సిఎం చంద్రబాబు భేటీ

ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి, ధర్మ స్థాపనకు దిక్సూచి

ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శి, ధర్మ స్థాపనకు దిక్సూచి

ప్రవాసాంధ్రులకు అండగా ఉంటా: మంత్రి లోకేష్

ప్రవాసాంధ్రులకు అండగా ఉంటా: మంత్రి లోకేష్

ఎపిలో రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చిరుధాన్యాలు

ఎపిలో రేషన్ దుకాణాల ద్వారా ఉచితంగా చిరుధాన్యాలు

📢 For Advertisement Booking: 98481 12870