हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Chidambaram: ఇండియా కూటమి మరింత బలపడాలన్న చిదంబరం

Sharanya
Chidambaram: ఇండియా కూటమి మరింత బలపడాలన్న చిదంబరం

Chidambaram: అధికార ఎన్డీఏ కూటమికి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన ‘ఇండియా’ కూటమి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం  కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమిలో సమన్వయ లోపం ఆంతరిక ఐక్యత లోపిస్తోంది, కీలకమైన సమావేశాలు జరగకపోవడం, భాగస్వామ్య పార్టీల మధ్య సరైన రాపో లేకపోవడం గంభీరంగా పరిగణించాల్సిన అంశాలు.

చిదంబరం వ్యాఖ్యలు:

కూటమిలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని, అంతర్గత సమస్యలు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇండియా కూటమి ప్రస్తుత పరిస్థితిపై చిదంబరం మాట్లాడుతూ “కూటమి అతుకులు కదులుతున్నట్టు, దారాలు ఊడిపోతున్నట్టు కనిపిస్తోంది. అయితే, దీన్ని సరిదిద్దడానికి ఇంకా సమయం ఉంది. తిరిగి బలోపేతం చేయవచ్చు” అని వ్యాఖ్యానించారు. కూటమిలోని భాగస్వామ్య పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం, కీలకమైన సమావేశాలు జరగకపోవడం వంటి అంశాలపై ఆయన తన ఆందోళనను వ్యక్తం చేశారు.

ఎన్డీఏ కూటమి?

ఎన్డీఏ (NDA) కూటమిలోని ముఖ్యమంత్రులు తరచూ సమావేశమవుతూ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్న తీరును చిదంబరం పరోక్షంగా సూచించారు. ఎన్డీఏకు వ్యతిరేకంగా పటిష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలంటే కూటమిలోని అన్ని పక్షాలు కలిసికట్టుగా చర్చలు జరపాల్సిన అవసరం ఉందని పలు పార్టీలు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలన్న వాదనలు కూటమిలో వినిపిస్తున్నాయి.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు

చిదంబరం వ్యాఖ్యలు అనుకున్నదానికంటే స్వయంగా అంతర్గత సమస్యలపై పెదవి విప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన వ్యాఖ్యలు కూటమిలోని అసంతృప్తిని, సమన్వయ లోపాన్ని బహిర్గతం చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇండియా కూటమి నేతలు ఈ సమస్యలను అధిగమించి, ఐక్యంగా ముందుకు సాగుతారో లేదో చూడాలి.

Read also: Union Minister: పీఓకే భారత్‌లో విలీనం కావాల్సిందే:రాందాస్ అథవాలే

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870