हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ విజయం.. బీజేపీ తిరంగా యాత్ర

Sudheer
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’ విజయం.. బీజేపీ తిరంగా యాత్ర

భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) విజయవంతం కావడం దేశవ్యాప్తంగా సంబరాల వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన వ్యూహాత్మక నైపుణ్యాన్ని, సైనిక శక్తిని మరోసారి నిరూపించుకుంది. ఈ విజయం దేశ రక్షణలో భారత సైన్యం అంకితభావాన్ని, పరాక్రమాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశవ్యాప్తంగా విజయోత్సవంగా ‘తిరంగా యాత్ర’ (Tiranga Yatra) నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

11 రోజుల పాటు ఈ యాత్ర

బీజేపీ (BJP) ప్రకటించిన ప్రకారం, ఈ యాత్ర మే 13వ తేదీ నుంచి మే 23వ తేదీ వరకు 11 రోజుల పాటు కొనసాగనుంది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ యాత్ర జరుగనుండగా, ప్రజల్లో దేశభక్తిని, ఐక్యతను పెంపొందించడమే ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది. ‘ఆపరేషన్ సిందూర్’ విజయాన్ని ప్రజలతో పంచుకోవడమే కాకుండా, భారత జెండా గౌరవాన్ని నిలబెట్టే విధంగా ఈ యాత్రను మలచనున్నారు.

యాటర్లో అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులు

పార్టీకి చెందిన అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర స్థాయి నాయకులు ఈ యాత్రలో పాల్గొననున్నారని సమాచారం. ఈ సందర్భంగా పలు ప్రదేశాల్లో సభలు, సమావేశాలు, జాతీయ గీతాల గానం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశ భద్రతపై అవగాహన కలిగించేందుకు, సైనికుల త్యాగాలను గుర్తు చేసేందుకు ఈ యాత్ర మంచి వేదికగా నిలవనుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Read Also : OG Movie : ప‌వ‌న్ ‘ఓజీ’పై కీల‌క అప్‌డేట్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870