हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

India – Pakistan War : మా ఎయిర్వేస్లపై భారత్ దాడి చేసింది – పాక్

Sudheer
India – Pakistan War : మా ఎయిర్వేస్లపై భారత్ దాడి చేసింది – పాక్

భారత్ – పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు యుద్ధ స్థాయికి చేరుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం, భారత్ పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఎయిర్‌బేసులపై దాడికి దిగినట్లు పాక్ మిలిటరీ వర్గాలు తెలిపాయని ‘Reuters’ వార్తా సంస్థ పేర్కొంది. రావల్పిండీలోని నూరాఖాన్ ఎయిర్‌బేస్‌తో పాటు మురిద్, షార్కోట్ ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళం భీకర దాడులు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులతో పాక్ వైమానిక శక్తికి భారీ దెబ్బతగిలినట్టు అక్కడి వర్గాలు పేర్కొంటున్నాయి.

పాక్ మిస్సైళ్లతో దాడులు

ఇక మరోవైపు, పాక్ కూడా మౌలిక స్థాపనలపై దాడులకు దిగింది. భారత దేశంలోని పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని పలు నగరాలపై పాక్ మిస్సైళ్లతో దాడులు చేసినట్లు ‘రిపబ్లిక్ టీవీ’ వెల్లడించింది. మిస్సైల్ దాడుల వల్ల పలు ప్రాంతాల్లో భవనాలు ధ్వంసమయ్యాయని, ప్రజలకు గాయాలు అయ్యాయని సమాచారం. భారత భద్రతా బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉండి పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి.

పాకిస్థాన్ ఎయిర్‌స్పేస్‌ను మూసివేత

భారత్ వైమానిక దాడులకు స్పందనగా పాకిస్థాన్ తన ఎయిర్‌స్పేస్‌ను తాత్కాలికంగా మూసివేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, ఇరుదేశాల ప్రభుత్వాలు సైనిక స్థాయిలో ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నాయి. ఈ పరిణామాలు గమనిస్తున్న ప్రపంచ దేశాలు శాంతి పిలుపునిస్తుండగా, యుద్ధ భీకర దృశ్యాలు సరిహద్దుల్లో ముసురుకుంటున్నాయి.

Read Also : Airports : దేశంలో 32 ఎయిర్పోర్టులు మూసివేత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870