हिन्दी | Epaper
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Uttar Pradesh : కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లిన బాలిక కిడ్నాప్..

Divya Vani M
Uttar Pradesh : కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లిన బాలిక కిడ్నాప్..

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది.కూరగాయల కోసం బయటకు వెళ్లిన 13 ఏళ్ల బాలికపై నరరూప రాక్షసులు అమానుషంగా వ్యవహరించారు.ఏప్రిల్ 26 సాయంత్రం, బాలిక ఇంటి నుంచి కూరగాయల కోసం బయలుదేరింది.ఆ సమయంలో ఓ కారు ఆమె దగ్గర ఆగింది.కారులో ఉన్న వ్యక్తి పేరు విష్ణు.అతను అడ్రస్ అడుగుతున్నట్టు నటించి, ఒక్కసారిగా బాలికను కారులోకి లాగేశాడు.బాలిక చెప్పిన ప్రకారం, కొద్దిదూరం వెళ్లిన తరువాత ఓ మెడికల్ షాప్ దగ్గర కారును ఆపాడు. నీటిలో మందులు కలిపి తాగించాడు.దాంతో స్పృహ కోల్పోయింది.తరువాత తనను ఒక హోటల్‌కు తీసుకెళ్లి, నకిలీ ఐడీతో రూమ్ తీసుకున్నాడు.ఆ రూమ్‌లోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.అతను మళ్లీ వచ్చే అవకాశం ఉందంటూ బెదిరించాడు.ఆ తర్వాత తన స్నేహితుడు నారాయణ్‌ను పిలిచి, మార్గ మధ్యంలో వదిలేశారని బాలిక చెప్పింది.

Uttar Pradesh కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లిన బాలిక కిడ్నాప్..
Uttar Pradesh కూరగాయలు కొనడానికి బయటికి వెళ్లిన బాలిక కిడ్నాప్..

అక్కడినుంచి సంజయ్ అనే వ్యక్తి వచ్చి, తన ఇంటికి తీసుకెళ్లాడని తెలిపింది.సంజయ్ తనకు కూల్‌డ్రింక్ ఇచ్చాడని, తాగిన వెంటనే స్పృహ కోల్పోయానని తెలిపింది.మరుసటి రోజు మెలకువ వచ్చాక తన ఫోన్ అడిగితే అందులో సిమ్ లేకపోయిందట.తర్వాత, తమ తమ్ముడితో పెళ్లి చేసుకోమని బలవంతం చేశారట. బాలిక పరిస్థితి చాలా విషాదంగా మారింది.బాధితురాలి తండ్రి శివరామ్ సింగ్ కుటుంబంతో ఢిల్లీలో ఉంటున్నాడు.కుమార్తె మాత్రం పల్లె గ్రామంలో తాతయ్యతో ఉంటుంది.“ఏప్రిల్ 26న మా అమ్మాయి కనిపించకుండా పోయింది. మే 1న ఆమె ఆచూకీ లభించింది,” అన్నారు శివరామ్.“ఈ లోపు ఆమెను ఎన్నో చోట్లకు తిప్పారు. మాకు ఇప్పుడు న్యాయం ఒక్కటే కావాలి. మా కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదైంది. మే 1న బాలికను రక్షించి, నిందితుడు విష్ణును అరెస్ట్ చేశారు. మిగతా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read Also : Anurag Thakur : పాకిస్తాన్ పై బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటు స్పందన

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

బహుళ-ధ్రువణతకు మద్దతు అవసరం: UN చీఫ్ గుటెర్రెస్

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే ఇక పర్మిషన్ కావాల్సిందే!

సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలంటే ఇక పర్మిషన్ కావాల్సిందే!

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ. 8,230 పతనం!

భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ. 8,230 పతనం!

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: మమతకు ఆధిక్యమేనా?

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు: మమతకు ఆధిక్యమేనా?

మోటోరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం

మోటోరోలా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సేల్స్ ప్రారంభం

కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం

కరెంట్ కష్టాలకు శాశ్వత పరిష్కారం

సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

సోషల్ మీడియా వినియోగంపై ప్రధాని మోదీకి సోనూ సూద్ విజ్ఞప్తి

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

భార్యను చంపిన కేసులో వెలుగులోకి కీలక విషయాలు

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

12 రైళ్ల సమయాల్లో మార్పులు.. నేటి నుంచే అమలు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

విదేశీ నేతల కానుకల జాబితా విడుదల..భారీగా భారత్ బహుమతులు

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు
0:49

రాజ్ ఘాట్‌లో మహాత్మా గాంధీ 78వ వర్ధంతి నివాళులు

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

కంటి శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న ఇమ్రాన్ ఖాన్

📢 For Advertisement Booking: 98481 12870