हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Odisha : ఒడిశా కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మృతి

Digital
Odisha : ఒడిశా కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మృతి

ఒడిశాలోని కటక్ నగరానికి సమీపంలోని ప్రతిష్టాత్మక కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్) యూనివర్సిటీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఈసారి నేపాల్‌కు చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో హాస్టల్ గదిలో మృతిచెందింది. భువనేశ్వర్లో ఉన్న ఈ యూనివర్సిటీలో గురువారం సాయంత్రం ఒక బాలిక విద్యార్థిని తన హాస్టల్ గదిలో సీలింగ్ ఫ్యానుకి ఉరివేసుకుని మరణించినట్టు గుర్తించారు. మృతురాలు నేపాల్ రాజధాని కఠ్మాండు సమీపంలోని బీర్ గంజ్ ప్రాంతానికి చెందినవారు కాగా, కంప్యూటర్ సైన్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నారు.ఈ ఘటనపై స్థానిక పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు హాజరై ఆధారాలు సేకరించారు. కటక్ పోలీస్ కమిషనర్ సురేష్ దేవ్ త్తా సింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రాథమికంగా ఇది ఆత్మహత్యగా కనిపిస్తున్నప్పటికీ, పూర్తి దర్యాప్తు అనంతరం అసలైన కారణాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. ఇది కిట్ యూనివర్సిటీలో గత మూడు నెలల్లో చోటుచేసుకున్న రెండో నేపాళీ విద్యార్థి మృతి కావడం గమనార్హం.ఇందుకు ముందు, ఫిబ్రవరి 16న ప్రకృతి లమ్సాల్ అనే మూడో సంవత్సరం బీటెక్ విద్యార్థిని కూడా తన హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించింది. ఆ సమయంలో ఆమె ఒక సహచర విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యూనివర్సిటీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్‌కు ఫిర్యాదు చేసినట్టు వెలుగులోకి వచ్చింది.

 Odisha : ఒడిశా కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మృతి
Odisha : ఒడిశా కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మృతి

ఒడిశా కిట్ యూనివర్సిటీలో నేపాల్ విద్యార్థిని మృతి

యూనివర్సిటీ యాజమాన్యం తక్షణంగా స్పందించకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం హక్కుల సంఘాల విమర్శలకు దారితీసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విద్యార్థి సంఘాలు, పౌర సమాజం స్పందించడంతో ఆ విద్యార్థి మరణం జరిగిన మరుసటి రోజే నిందితుడిని అరెస్టు చేశారు.ఈ యూనివర్సిటీని బీజేడీ నేత, మాజీ ఎంపీ అచ్యుత సమంత స్థాపించారు. గత ఘటనల నేపథ్యంలో ఈ సంస్థపై నిఘా అవసరం పెరిగింది. తాజాగా సంభవించిన ప్రిసా సాహ్ మరణంపై నేపాల్ విదేశాంగ మంత్రి అర్జు రాణా దేవ్బా స్పందించారు. ఆమె మాట్లాడుతూ – ఈ సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని, ప్రిసా సాహ్ ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షిస్తూ ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దీనిపై భారత ప్రభుత్వం, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం, ఢిల్లీలోని నేపాల్ రాయబార కార్యాలయం కలిసి దౌత్యపరంగా చర్యలు చేపట్టినట్టు కూడా మంత్రి పేర్కొన్నారు.ఈ రెండు ఘటనలతో విద్యార్థుల భద్రత, హాస్టల్‌లలో వాతావరణం, యాజమాన్యాల వైఖరిపై అనేక అనుమానాలు, ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల హక్కుల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

Read More : Trump: పాకిస్తాన్‌లో నీటి కొరతపై ట్రంప్ ట్రోల్..నిజమేనా?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

సికింద్రాబాద్ నుంచి దక్షిణ జ్యోతిర్లింగ్ ప్రత్యేక రైలు

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

ఉద్యోగుల కోసం ‘రైట్ టు డిస్‌కనెక్ట్’ బిల్లు లోక్‌సభలో ప్రవేశం

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

వాల్పారైలో చిరుత దాడి మరో బాలుడి ప్రాణం బలి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

గోవాలో అగ్నిప్రమాదం.. 23 మంది మృతి

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

TET కొత్త నిబంధనలకు MP ఆందోళన

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

ప్రపంచ పేమెంట్ రంగంలో UPI ప్రభంజనం

📢 For Advertisement Booking: 98481 12870