हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Ketireddy Peddareddy: తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Sharanya
Ketireddy Peddareddy: తాడిపత్రికి వెళ్లేందుకు పెద్దారెడ్డికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్

తాడిపత్రి నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ శాసనసభ్యుడు కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు నుంచి అనుకూల తీర్పు రావడం, ఆయన తిరిగి తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అవకాశం కలగడం తాజా రాజకీయ సంక్లిష్టతకు నాంది పలికినట్లయ్యింది.

రాజకీయ నేపథ్యం:

సార్వత్రిక ఎన్నికల సమయంలో, ఆ తర్వాత తాడిపత్రిలో చోటుచేసుకున్న ఘర్షణల కారణంగా శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. ఆయన తాడిపత్రిలో ఉంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని భావించిన పోలీసులు, యల్లనూరు మండలం తిమ్మంపల్లిలోని ఆయన నివాసంలో గృహ నిర్బంధం విధిస్తూ నోటీసులు కూడా జారీ చేశారు. పోలీసులు తనను అన్యాయంగా అడ్డుకుంటున్నారని, తన ఇంటిపై జేసీ ప్రభాకర్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయన తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతించింది.

హైకోర్టు తీర్పు:

ఈ కేసును విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, పెద్దారెడ్డికి ఊరట కలిగిస్తూ కొన్ని షరతులతో తాడిపత్రికి వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. ముఖ్యంగా, భారీ ర్యాలీలుగా వెళ్లకూడదని, కేవలం ఐదు వాహనాల వరకు మాత్రమే ప్రయాణించాల్సిందిగా సూచించింది. ఈ ప్రయాణానికి అవసరమైన భద్రతను పోలీసు విభాగం కల్పించాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాడిపత్రిలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, మాజీ ఎమ్మెల్యేకి పోలీసు శాఖ ప్రత్యేక భద్రత కల్పించే అంశంపై చర్చ జరుగుతోంది. జిల్లా ఎస్పీ జగదీష్‌తో పెద్దారెడ్డి భేటీ అయ్యే అవకాశం ఉంది. ఆయన తిరిగి తాడిపత్రికి ప్రయాణించేందుకు పోలీసుల సమన్వయంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి.  తాజా పరిణామాల నేపథ్యంలో, సున్నితమైన రాజకీయ వాతావరణం నెలకొని ఉన్న తాడిపత్రిలో మళ్లీ ఉత్కంఠ పెరిగే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. 

Read also: Pawan Kalyan: మోదీ హస్తాలతో అమరావతి ప్రారంభం: డిప్యూటీ సీఎం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ఈ నెల 17న సుప్రభాతం సేవ రద్దు

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ధనుర్మాసం 2025: APSRTC ప్రత్యేక బస్సులు..

ఏపీలో వారికి రూ.5వేలు

ఏపీలో వారికి రూ.5వేలు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

భద్రతకు భారీ పెట్టుబడి.. పోలీసు శాఖలో రూ.1000 కోట్ల ప్రాజెక్టులు

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్: రూ.1 లక్ష రుణం

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

రాజధాని పరిధిలోని భూమిలేని పేదలకు

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం..షెడ్యూల్, స్టాప్స్, టికెట్ ధరలు ఇవే

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

పొట్టి శ్రీరాములు వర్ధంతి.. నివాళి అర్పించిన సీఎం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అనకాపల్లిలో వ్యూహాత్మక అణు పరిశోధనలకు కొత్త కేంద్రం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

అమరావతిలో రూ.165 కోట్లతో జ్యుడీషియల్ అకాడమీ భవనం

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

తిరుపతి–చిత్తూరు జిల్లాల్లో నో హెల్మెట్ నో పెట్రోల్ అమలు

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

పండిన ప్రతి ధాన్యపు గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది

📢 For Advertisement Booking: 98481 12870