हिन्दी | Epaper
త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Tirumala: తిరుమలలో టీటీడీ అదనపు ఈఓ ఆకస్మిక తనిఖీలు

Sharanya
Tirumala: తిరుమలలో టీటీడీ అదనపు ఈఓ ఆకస్మిక తనిఖీలు

వేసవి సెలవుల కారణంగా దేశం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ రద్దీతో తిరుమలలో తిరుపతి దేవస్థానం పరిధిలోని ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. బుధవారం ఒక్క రోజే 66,616 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకోగా, 27,837 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు.

హుండీ ద్వారా భారీ ఆదాయం

భక్తుల దర్శనాల రద్దీతో పాటు హుండీ ఆదాయం కూడా భారీగా వచ్చిందని టీటీడీ తెలిపింది. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా రూ. 2.95 కోట్లు ఆదాయం లభించింది. ఇది వేసవిలో భక్తుల సమాగమం వల్ల వచ్చే ఆర్థిక లాభాలకి నిదర్శనం. హుండీలో వచ్చిన డబ్బుతో దేవస్థానం సేవల విస్తరణకు, భక్తుల సౌకర్యాల పెంపు కోసం వినియోగించనున్నారు.

వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ లో భక్తుల నిండి పోయిన కంపార్టుమెంట్లు

భక్తుల విరాళం ఎంతగానో పెరిగినట్టే, వారి సంఖ్యకు తగినట్టుగా క్యూ లైన్లలో గణనీయమైన రద్దీ నెలకొంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మొత్తం 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 నుంచి 14 గంటల సమయం పట్టింది. ఈ సమయంలో టీటీడీ సిబ్బంది వారు క్యూలైన్లలో భక్తులకు అన్నప్రసాదాలు, మజ్జిగ, మంచినీరు, అల్పాహారం పంపిణీ చేయడం ద్వారా సేవలందిస్తున్నారు.

టీటీడీ అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి తనిఖీలు


భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో టీటీడీ అదనపు కార్యనిర్వాహక అధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలో తనిఖీలు నిర్వహించారు. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న అఖిలాండం వద్ద కొబ్బరికాయల విక్రయ కేంద్రాన్ని పరిశీలించి, టీటీడీ నిర్ణయించిన ధర కంటే అధిక ధరలకు విక్రయించరాదని సిబ్బందికి స్పష్టమైన సూచనలు చేశారు. వేసవిలో భక్తుల రద్దీ అధికంగా ఉండే దృష్ట్యా, చాలినంత స్టాక్‌ను నిల్వ ఉంచాలని సూచించారు. వేసవిలో భక్తుల రద్దీ పెరుగుతున్నుందున చాలినంత స్టాక్‌ను నిల్వ ఉంచుకోవాలని చెప్పారు. అనంతరం ఆయన టీటీడీ ప్రచురణల విక్రయ కేంద్రానికి వెళ్లారు. అక్కడి స్టాక్‌ను పరిశీలించారు. అగరబత్తులు, పంచగవ్య ఉత్పత్తుల విక్రయాలను పరిశీలించారు. సకాలంలో పంచగవ్య ఉత్పత్తులను భక్తులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రం మొత్తం సరఫరా చేయడానికి తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

డాలర్ల విక్రయ కేంద్రంలో తనిఖీ

అదనపు ఈఓ వెంకయ్య చౌదరి టీటీడీ డాలర్ల విక్రయ కేంద్రాన్ని కూడా సందర్శించారు. అక్కడి రోజువారీ అమ్మకాల వివరాలను, స్టాక్‌ను పరిశీలించారు. సిబ్బంది పనితీరు గురించి భక్తుల అభిప్రాయాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. డాలర్ల విక్రయం పద్ధతులు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Read also: GST : తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ కలెక్షన్లు ఎంతంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

గిన్నిస్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నఏపీ ప్రభుత్వం..ఎందులో అంటే !!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

తిరుమల నెయ్యి స్కాం బయటపడింది, షాక్ ఆధారాలు!

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చంద్రబాబును బూతులతో దూషించిన అంబటి.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

జనసేన MLA శ్రీధర్ పై NHRCకి వీణ ఫిర్యాదు

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

కేజీహెచ్ నిర్లక్ష్యం? బిడ్డను కోల్పోయిన మహిళ ఆవేదన..

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

త్వరలో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్: చంద్రబాబు

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం
0:28

ఏపీ లో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

జాతీయ స్థాయికి జనసేన ఎమ్మెల్యే వివాదం

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
1:01

5,555 ఈ-సైకిళ్లను పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

📢 For Advertisement Booking: 98481 12870