हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Warning : మా రక్తంతో హోలీ ఆడుతారా?..’ ఇండియాకు వార్నింగ్

Sudheer
Warning : మా రక్తంతో హోలీ ఆడుతారా?..’ ఇండియాకు వార్నింగ్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (POK) ప్రధాని అన్వరుల్ హక్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, “బలూచిస్థాన్‌లో భారతదేశం పాకిస్థానీల రక్తంతో హోలీ ఆడుతోంది” అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాక, దానికి ప్రతీకారంగా ఢిల్లీ నుంచి కశ్మీర్ వరకు విధ్వంసం సృష్టిస్తామంటూ శబ్దబాంబులు పేల్చారు. ఇవే కాదు, కశ్మీర్ వ్యాలీలో మరిన్ని ఉగ్రదాడులు చేస్తామన్నంత దారుణంగా రెచ్చిపోయారు.

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదిగా విమర్శలు

అన్వరుల్ వ్యాఖ్యలు స్పష్టంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నదిగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “భారత్ పాకిస్థాన్ సరిహద్దుల్లోకి వచ్చే ధైర్యం చేయదు” అని ఆయన వ్యాఖ్యానించగా, పాక్ ఒక న్యూక్లియర్ పవర్ కంట్రీ అన్న మాటలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఇలాంటి మాటలు ఉద్రిక్తతను మరింతగా పెంచే ప్రమాదం ఉంది.

అన్వరుల్ హక్ వ్యాఖ్యలపై ఆగ్రహం

ఈ నేపథ్యంలో అన్వరుల్ హక్ వ్యాఖ్యలపై భారత్ అధికారికంగా ఎలా స్పందిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రదాడులపై భారత్ కఠినంగా స్పందిస్తోన్న సమయంలో ఈ వ్యాఖ్యలు మరింత వివాదాస్పదంగా మారాయి. భద్రతా వర్గాలు ఈ వ్యాఖ్యలను గమనించి, ఆ ప్రాంతాల్లో నిఘాను బలపరిచే అవకాశముంది. పాకిస్థాన్ నేతల రెచ్చగొట్టే మాటలు శాంతి ప్రక్రియకు అంతరాయం కలిగించడమే కాకుండా, అంతర్జాతీయంగా కూడా విమర్శలకు గురవుతున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870