हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Pakistan : భయపడుతున్న పాకిస్థాన్?

Sudheer
Pakistan : భయపడుతున్న పాకిస్థాన్?

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతిస్పందనపై పాకిస్థాన్ లోపల భయాందోళనలు మొదలయ్యాయి. భారత్ నుంచి ఎదురయ్యే సైనిక చర్యల ముప్పుతో పాకిస్థాన్ వణికిపోతోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్లు తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్ ప్రభుత్వం వెంటనే నిషేధాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చర్యలతోపాటు, తన ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది.

అత్యవసర స్థితిలోకి వెళ్లిన పాకిస్థాన్

ఇండియాకు చెందిన గూఢచార సంస్థలు, రక్షణశాఖ సైనిక స్థాయిలో ప్రతిస్పందనకు రంగం సిద్ధం చేస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్ అత్యవసర స్థితిలోకి వెళ్లింది. ముఖ్యంగా లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా దాడికి దిగుతుందని అంచనా వేసి, అక్కడి నుంచే పెద్దఎత్తున తరలింపు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. పాక్ ఎయిర్ ఫోర్స్ (PAF) హెర్క్యులస్ వాహనాల ద్వారా కీలక ఉగ్రవాదుల్ని, పత్రాలు, ఆయుధాల్ని ఇతర ప్రాంతాలకు చాపకింద నీరులా తరలిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.

భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి

ఈ నేపథ్యంలో భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటివరకు చూపిన ధీర్ఘదృష్టి, దూకుడుతో మళ్లీ ఒక బలమైన ప్రతిస్పందన రావచ్చని భావన ఏర్పడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్, పాక్‌ను అన్ని మర్చిపోయేలా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ పై దౌర్జన్యంతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగనున్నాయి.

x

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రతిస్పందనపై పాకిస్థాన్ లోపల భయాందోళనలు మొదలయ్యాయి. భారత్ నుంచి ఎదురయ్యే సైనిక చర్యల ముప్పుతో పాకిస్థాన్ వణికిపోతోంది. భారత పౌర విమానాలు, మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్లు తమ గగనతలంలోకి ప్రవేశించకుండా పాక్ ప్రభుత్వం వెంటనే నిషేధాన్ని అమలులోకి తీసుకొచ్చింది. ఈ చర్యలతోపాటు, తన ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై భారత వాయుసేన ఎయిర్ స్ట్రైక్ చేయొచ్చని పాక్ అంచనా వేస్తోంది.

అత్యవసర స్థితిలోకి వెళ్లిన పాకిస్థాన్

ఇండియాకు చెందిన గూఢచార సంస్థలు, రక్షణశాఖ సైనిక స్థాయిలో ప్రతిస్పందనకు రంగం సిద్ధం చేస్తున్నాయన్న వార్తల నేపథ్యంలో పాకిస్థాన్ అత్యవసర స్థితిలోకి వెళ్లింది. ముఖ్యంగా లష్కర్-ఎ-తోయిబా ప్రధాన కార్యాలయంపై ఇండియా దాడికి దిగుతుందని అంచనా వేసి, అక్కడి నుంచే పెద్దఎత్తున తరలింపు చర్యలు ప్రారంభించినట్టు సమాచారం. పాక్ ఎయిర్ ఫోర్స్ (PAF) హెర్క్యులస్ వాహనాల ద్వారా కీలక ఉగ్రవాదుల్ని, పత్రాలు, ఆయుధాల్ని ఇతర ప్రాంతాలకు చాపకింద నీరులా తరలిస్తోందని ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.

భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి

ఈ నేపథ్యంలో భారత్ తీసుకునే తదుపరి చర్యలపై అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటివరకు చూపిన ధీర్ఘదృష్టి, దూకుడుతో మళ్లీ ఒక బలమైన ప్రతిస్పందన రావచ్చని భావన ఏర్పడుతోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసిన భారత్, పాక్‌ను అన్ని మర్చిపోయేలా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది. పాకిస్థాన్ పై దౌర్జన్యంతో పాటు అంతర్జాతీయ వేదికలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు కూడా కొనసాగనున్నాయి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం – రాహుల్ గాంధీ

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అనకాపల్లి సమీపంలో BARC ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

సిడ్నీ బీచ్‌లో కాల్పుల ఘటన, భారత్‌లో ప్రకంపనలు

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

ఆసియాలోనే అతిపెద్ద కారాగారం తిహార్‌ జైలు తరలింపుకు రంగం సిద్ధం

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

నితిన్ నబీన్, పంకజ్ చౌదరిలకు అగ్ర బాధ్యతలు

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

ముంబై చేరుకున్న లియోనెల్ మెస్సీ

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు..

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

ఢిల్లీ శివార్లకు తరలనున్న తీహార్ జైలు? కీలక నిర్ణయంపై చర్చ

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

భారత్ ఉత్పత్తులపై మెక్సికో టారిఫ్ పెంపు

ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్

ఆర్బీఐ కొత్త బ్యాంకింగ్ రూల్స్

బంగారం–వెండి ధరలు భారీగా తగ్గాయి…

బంగారం–వెండి ధరలు భారీగా తగ్గాయి…

📢 For Advertisement Booking: 98481 12870