हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Pakistan Stock Exchange : భారత్-పాకిస్తాన్ మధ్య స్టాక్ మార్కెట్ కుదేలు

Divya Vani M
Pakistan Stock Exchange : భారత్-పాకిస్తాన్ మధ్య స్టాక్ మార్కెట్ కుదేలు

జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌ గట్టి ప్రతిస్పందన ఇచ్చింది. పాకిస్తాన్‌ పౌరుల వీసాలు రద్దు చేయడమే కాక, సింధు జలాల ఒప్పందాన్ని కూడా తాత్కాలికంగా నిలిపివేసింది. భారత్‌లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశాన్ని విడిచిపెట్టాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మెడికల్ వీసా కలిగిన వారు ఈ నెల 29లోపు వెళ్లిపోవాలని సూచించింది.ఏప్రిల్ 22న పహల్గాంలో టూరిస్టులపై జరిగిన దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన భారత్‌ను కుదిపేసింది. దీంతో ప్రధాని మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ అత్యవసర భేటీ నిర్వహించింది. భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఇరు దేశాల మధ్య ఉన్న దౌత్య బంధాలు తగ్గించాలని, పాకిస్తాన్ మిలిటరీ అధికారులను బహిష్కరించాలని నిర్ణయించారు.ఇక సార్క్ వీసా మినహాయింపు పథకం కూడా పాక్ పౌరులకు రద్దయింది. మే 1 లోపు చట్టబద్ధంగా తిరిగిపోవాలనుకునే వారిని తప్పించి, మిగిలిన వారందరినీ అట్టారీ సరిహద్దు నుంచి వెనక్కు పంపుతామని భారత్ వెల్లడించింది.

Pakistan Stock Exchange భారత్ పాకిస్తాన్ మధ్య స్టాక్ మార్కెట్ కుదేలు
Pakistan Stock Exchange భారత్ పాకిస్తాన్ మధ్య స్టాక్ మార్కెట్ కుదేలు

ఈ చర్యలతో పాకిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. గురువారం కరాచీ స్టాక్ ఎక్స్చేంజ్‌లో KSE 100 సూచీ గణనీయంగా పడిపోయింది. దాదాపు 2 శాతం నష్టంతో మార్కెట్ కుదేలైంది. ఇప్పటికే ఆర్థికంగా కష్టాలు పడుతున్న పాకిస్తాన్‌కు ఇది ఇంకొక దెబ్బే.ఇది అక్కడితో ఆగలేదు. ఉద్రిక్తతలపై స్పందనగా పాకిస్తాన్‌ కరాచీ తీరంలో క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు వార్తలు వస్తున్నాయి.బహుశా షహీన్-III లేదా బాబర్ క్షిపణులే పరీక్షించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి భారత్‌లోని ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకునే సామర్థ్యం కలిగినవిగా భావిస్తున్నారు.అదే సమయంలో భారత్‌ కూడా తాము వెనుకపోమన్నట్లు ఐఎన్ఎస్ సూరత్ నుంచి సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఇది మీడియం రేంజ్ గైడెడ్ మిస్సైల్ కావడం విశేషం.ఈ పరిణామాలన్నీ పాకిస్తాన్ మార్కెట్‌పై తీవ్ర ఒత్తిడిని కలిగించాయి. ఆరిఫ్ హబీబ్ లిమిటెడ్‌కు చెందిన నిపుణులు సనా తౌఫిక్ వ్యాఖ్యానిస్తూ – “భారత్ చర్యలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ పాకిస్తాన్ వృద్ధిరేటును 3% నుంచి 2.6%కు తగ్గించడమూ ఈ ఒత్తిడికి మరో కారణం” అన్నారు.

Read Also : Prakash Raj : ఇది కశ్మీర్‌పై జరిగిన దాడి : నటుడు ప్రకాశ్ రాజ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పార్లమెంటులో రేణుకా చౌదరి వివాదం.. ప్రివిలేజ్ నోటీసు

పార్లమెంటులో రేణుకా చౌదరి వివాదం.. ప్రివిలేజ్ నోటీసు

కాంగ్రెస్ డిసిప్లిన్ భంగం: సిద్ధూ భార్య సస్పెండ్

కాంగ్రెస్ డిసిప్లిన్ భంగం: సిద్ధూ భార్య సస్పెండ్

ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం

ఆధార్ దుర్వినియోగం గుర్తించే విధానం

అపోలో-17: చంద్రుడిపై చివరి అడుగు

అపోలో-17: చంద్రుడిపై చివరి అడుగు

Vivo X300 Pro లాంచ్ | iPhone 17 Proకి గట్టి పోటీ | భారీ బ్యాటరీ…

Vivo X300 Pro లాంచ్ | iPhone 17 Proకి గట్టి పోటీ | భారీ బ్యాటరీ…

మద్రాస్ హైకోర్టు జడ్జిపై డీఎంకే ఇంపీచ్‌మెంట్ యత్నం…

మద్రాస్ హైకోర్టు జడ్జిపై డీఎంకే ఇంపీచ్‌మెంట్ యత్నం…

తప్పంతా ఇండిగోదే – చంద్రబాబు

తప్పంతా ఇండిగోదే – చంద్రబాబు

విమాన ప్రయాణం కోసం పెరుగుతున్న అవకాశాలు

విమాన ప్రయాణం కోసం పెరుగుతున్న అవకాశాలు

‘వందే మాతరం’పై జిన్నా, నెహ్రూ వైఖరి లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

‘వందే మాతరం’పై జిన్నా, నెహ్రూ వైఖరి లోక్‌సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు…

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్.. కారణమిదే?

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

సిద్ధూ భార్య ఆరోపణలపై డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

📢 For Advertisement Booking: 98481 12870