हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రిని హత్య చేస్తామంటూ బెదిరింపులు

sumalatha chinthakayala
Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రిని హత్య చేస్తామంటూ బెదిరింపులు

Siddaramaiah : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య , ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ లకు బెదిరింపులు వచ్చాయి. సీఎం, డిప్యూటీ సీఎంలను దారుణంగా హత్య చేస్తామని ఓ దుండగుడు మెయిల్‌లో బెదిరింపులకు పాల్పడినట్లు విధానసౌధ పోలీసులు వెల్లడించారు. రాంపురకు చెందిన ప్రభాకర్ అనే వ్యక్తికి తాను కోటి రూపాయలు అప్పుగా ఇచ్చానని, దానిని ఇంకా తిరిగి చెల్లించనందున అతన్ని కూడా హత్య చేస్తానని మెయిల్‌లో పేర్కొన్నట్లు తెలిపారు.

కర్ణాటక ముఖ్యమంత్రిని హత్య చేస్తామంటూ

భద్రతను కట్టుదిట్టం

దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సింధార్‌ రాజపుత్‌ అనే వ్యక్తి పేరిట మెయిల్‌ వచ్చినట్లు గుర్తించామని..తదుపరి విచారణ కొనసాగుతోందని అన్నారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామన్నారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి నివాసాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు.

ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు

ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ వర్గాల మధ్య చర్చలకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీలు, ముఖ్యంగా బీజేపీ, రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.​ ఇది కర్ణాటకలో శాంతిభద్రతల పరిస్థితిపై మరింత చర్చలకు దారితీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు విభాగం ఈ తరహా ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.​ ఈ ఘటనపై మరింత సమాచారం అందిన వెంటనే నవీకరణలు అందించబడతాయి.

Read Also:  ఈ దాడికి భారత్‌ గట్టిబదులిస్తుంది : రాజ్ నాథ్ సింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870