हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Jammu Kashmir : పహల్గాంలో ఉగ్ర దాడి

Digital
Jammu Kashmir : పహల్గాంలో ఉగ్ర దాడి

Jammu : జమ్మూ కాశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఘోర ఉగ్రవాద దాడి జరిగింది. మిని స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో టూరిస్టులపై లక్ష్యంగా ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఇప్పటివరకు 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడగా, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ దాడిని లష్కరే అనుబంధ సంస్థ ‘టీఆర్ఎఫ్’ తెగదాడిగా గుర్తించారు. ఘటనాస్థలంలో మృతుల కుటుంబ సభ్యులు రోదిస్తున్న దృశ్యాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి.మంగళవారం మధ్యాహ్నం సమయంలో సుమారు 40 మంది పర్యాటకులు ట్రెక్కింగ్ కోసం వెళ్లిన సమయంలో ఈ దాడి జరిగింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఉగ్రవాదులు చుట్టుముట్టి కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి వచ్చిన యాత్రీకులు బాధితులుగా ఉన్నారు. పహల్గాం అమర్నాథ్ యాత్రకు ప్రధాన బేస్ క్యాంపుగా ఉండటంతో, ఆ యాత్ర కోసం వచ్చినవారు కూడా లక్ష్యంగా మారారు.

 Jammu
Jammu Kashmir : పహల్గాంలో ఉగ్ర దాడి

జమ్మూ పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి: 27 మంది మృతి, దేశం దిగ్భ్రాంతి

ఘటన అనంతరం హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన కాశ్మీర్ వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా, వారి చికిత్స కొనసాగుతోంది. భద్రతా బలగాలు ఘటనాస్థలానికి చేరుకొని ఉగ్రవాదుల కోసం జల్లెడ పడుతున్నాయి. బాధితుల్లో ఒక మహిళా టూరిస్ట్ ఘటన గురించి అధికారులకు సమాచారం ఇవ్వడంతో పరిస్థితి బయటపడింది. స్థానికులు కూడా ఈ కాల్పుల్లో గాయపడ్డారని సమాచారం.పహల్గాం ప్రాంతం సాంప్రదాయికంగా శాంతియుతంగా ఉండే ప్రాంతమై, దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివచ్చే ప్రాంతంగా పేరుగాంచింది. కానీ తాజా ఘటనతో ఆ ప్రాంత భద్రతపై తీవ్ర సందేహాలు కలుగుతున్నాయి. జులై 3న ప్రారంభంకానున్న 38 రోజుల ఆయుర్దాగానా యాత్రకు ముందు ఈ దాడి జరగడం అందరినీ కలవరపెడుతోంది.దేశంలోని ప్రజలు, పర్యాటకులు, యాత్రికులు ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతను మరింత బలపరచాలని, అమాయకులపై దాడులకు పాల్పడే ఉగ్రవాదులను ఖచ్చితంగా ఎదుర్కోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Read More : kaleshwaram: రేపటి నుంచి కాళేశ్వరం కమిషన్ మలిదశ విచారణ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్

అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

భారత్‌పై దాడికి పాక్ ఉగ్రవాదుల భారీ కుట్ర

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

కస్టమర్లకు గోల్డెన్ ఛాన్స్.. టాటా, మారుతి కార్లపై భారీ డిస్కౌంట్లు

📢 For Advertisement Booking: 98481 12870