हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

KPHB : అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య

Digital
KPHB : అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య

హైదరాబాద్‌లో భార్య భర్తను హత్య చేసిన దారుణ ఘటన – అనుమానమే కారణం

హైదరాబాద్ (కెపిహెచ్ కాలనీ): నగర శివార్లలోని కెపిహెచ్ కాలనీలో ఒక దారుణ హత్య ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తపై అనుమానం పెంచుకున్న ఒక మహిళ తన చెల్లెలి మరిది సహకారంతో భర్తను కరెంట్ షాక్‌తో హత్య చేసి, మృతదేహాన్ని గోనెసంచిలో మూట కట్టి నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టిన విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఈ హత్యను చేసిన అనంతరం ఆమె సొంతూరుకు వెళ్లిపోయింది. ఈ హత్య ఘటన ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా బయటపడింది.కేసు వివరాల ప్రకారం, కెపిహెచ్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే ఓ ఆటో డ్రైవర్ ఇటీవల తన వద్దకు వచ్చిన ఇద్దరు మహిళలు ఓ మూటతో కలిసి ఆటోలో ఎక్కారని, మిత్ర హిల్స్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో దిగినట్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు మూటలో ఏముందని అడిగితే పొంతనలేని సమాధానం చెప్పారంటూ అతను అనుమానంతో పోలీసులకు వివరించాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.హత్యకు గురైన వ్యక్తి మెదక్ జిల్లా పాపన్నపేటకు చెందిన సాయిలు (49). అతను గతంలో అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ అక్కడే కూలిపని చేసుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. అతని భార్య కవిత హైదరాబాద్‌లో ఉంటోంది. ఇద్దరికి ఎయిడ్స్ పాజిటివ్ రావడంతో గత 15 సంవత్సరాలుగా వేర్వేరుగా జీవిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం కవిత తన భర్త దగ్గరకు వెళ్లి, అతను తీసుకున్న అప్పు చెల్లించి, అతన్ని మిత్రహిల్స్‌లో ఉన్న తన చెల్లెలు జ్యోతి, మరిది శ్రీనివాసులు ఇంటికి తీసుకువచ్చింది.

 KPHB : అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య
KPHB : అనుమానంతో భర్తను హత్య చేసిన భార్య

దారుణ హత్యకు కారణం: అనుమానాలు మరియు ద్రోహం

అయితే రెండు రోజుల క్రితం భార్యాభర్తల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో కవిత, ఆమె చెల్లెలు మరియు మరిది కలిసి సాయిలును కరెంట్ షాక్‌తో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గోనె సంచిలో పెట్టి ఆటోలో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో పాతిపెట్టారు. అనంతరం కవిత సొంతూరుకు వెళ్లి తన భర్త కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులను నమ్మించడానికి ప్రయత్నించింది.అయితే ఆటోడ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, మిత్ర హిల్స్‌లో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. బాలనగర్ తహసీల్దార్ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీసి గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితులైన కవిత, జ్యోతి, శ్రీనివాసులను విచారిస్తున్నారు. ఈ ఘటన కేపిహెచ్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపింది.

Read More : Mahesh Babu: మ‌హేశ్ బాబుకు ఈడీ నోటీసులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

గ్రూప్‌-1తో అక్క, గ్రూప్‌-2తో చెల్లి ప్రతిభ.. రాష్ట్రానికే ఆదర్శం

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

పుతిన్ గ్రీన్ సిగ్నల్? ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ షాక్!

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

సునేత్రా పవార్ డిప్యూటీ సీఎం! మహారాష్ట్రలో కొత్త చరిత్ర?

కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ

కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్న నిర్మలమ్మ

68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన

68 లక్షల కేజీల కల్తీ నెయ్యి వాడారు – జనసేన

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

ఇతర భాషలపై ద్వేషం లేదు – కమల్ స్పష్టం

📢 For Advertisement Booking: 98481 12870