हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Bengal : టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

Digital
Bengal : టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

బెంగాల్ టీచర్లకు సుప్రీంకోర్టు నుండి ఊరట – కొత్త నియామకాలు పూర్తయ్యే వరకు కొనసాగించే అవకాశం

Bengal : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక కుంభకోణం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సుమారు 25,000 మంది టీచర్ల నియామకాల్లో జరిగిన అక్రమాలపై కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో, అర్హతలేని అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తక్కువ మార్కులతో ఉన్న అభ్యర్థులు మెరిట్ జాబితాల్లో చేరడం, కింద ర్యాంక్ ఉన్నవారికి ఆఫర్ లెటర్లు రావడం వంటి అవకతవకలు దర్యాప్తులో వెల్లడయ్యాయి. ఈ నియామకాల్లో భారీ లంచాలు తీసుకున్నట్టు ఆరోపణలతో పాటు, సుమారు రూ.365 కోట్ల ఆస్తులను ఈడీ అధికారులు అటాచ్ చేశారు.ఈ అక్రమాలను ఆధారాలతో నిరూపించిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించి 25 వేల మంది టీచర్లను ఉద్యోగాల నుంచి తొలగించాలని ఆదేశించింది. అయితే, విద్యార్థుల చదువుపై ప్రభావం పడకూడదని భావించిన ధర్మాసనం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం, కొత్త నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఇప్పటి టీచర్లు తమ విధులను కొనసాగించవచ్చని అనుమతించింది. ఇది ఉపాధ్యాయులకే కాక, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న ఒక హితం నిర్ణయం.ఈ మేరకు బెంగాల్ స్కూల్ సర్వీస్ కమిషన్‌కు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం కొన్ని కీలక డెడ్‌లైన్లు విధించింది. మే 31వ తేదీలోగా కొత్త నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయాలని, అలాగే డిసెంబర్ 31వ తేదీ నాటికి పూర్తి నియామక ప్రక్రియ ముగించాల్సిందిగా స్పష్టం చేసింది. ప్రభుత్వం, కమిషన్ ఈ షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలను అఫిడవిట్ రూపంలో కోర్టుకు సమర్పించాల్సి ఉంటుంది. అలా చేయకపోతే, కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.

 Bengal : టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట
Bengal : టీచర్లకు సుప్రీంకోర్టు ఊరట

ఉద్యోగాల భద్రతతో పాటు విద్యార్థుల హితం కూడా పరిరక్షణ

ఈ వ్యవహారంపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. అర్హత కలిగిన ఒక్క ఉపాధ్యాయుడికైనా ఉద్యోగం పోకుండా తాను పోరాడతానని వెల్లడించారు. తాను ఎంతటి ఒత్తిడికైనా భయపడనని స్పష్టంచేశారు. ఈ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచగా, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ నియామకాల్లో పారదర్శకతపై చర్చకు దారి తీసింది.ఈ తీర్పుతో పాటు, కొత్త నియామక ప్రక్రియను వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. ఇదే సమయంలో, విద్యార్థుల శిక్షణలో అంతరాయం కలగకుండా చూస్తూ న్యాయ వ్యవస్థ తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయం.

Read More :JD Vance :భారత్ పర్యటనకు రానున్న జేడీ వాన్స్ దంపతులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

భారత్ vs దక్షిణాఫ్రికా 1వ టీ20 74 పరుగులకే SA ఆలౌట్, భారత్ 101 రన్స్ విజయం…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రీ-స్కూల్ నుంచి పీహెచ్‌డీ వరకు భారత్–ఆస్ట్రేలియా విద్యా భాగస్వామ్యం విస్తరణ…

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

ప్రజాస్వామ్య హక్కుకు రక్షణ: SIR కొనసాగింపుపై సుప్రీం కీలక తీర్పు

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

13 లక్షల ఉద్యోగాలు, 400 ఎకరాల్లో డేటా సెంటర్లు: ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ మాస్టర్ ప్లాన్

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

సామ్‌సంగ్ One UI 8.5 బీటా విడుదల – కొత్త ఫీచర్లు ఇవే…

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

భార్యాభర్తలను విడాకులు తీసుకునేలా చేసిన ఉల్లిపాయ

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సాధారణ స్థితికి ఇండిగో సేవలు

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

విద్యార్థుల కోసం బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

డిజిటల్ జనగణన-2027: కేంద్ర ప్రభుత్వం

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

ఓట్ల చోరీని దేశద్రోహంతో పోల్చిన రాహుల్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

అనిల్ అంబానీ కుమారుడిపై క్రిమినల్ కేసు

📢 For Advertisement Booking: 98481 12870