हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Stalin : మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న సీఎం స్టాలిన్

Divya Vani M
Stalin : మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న సీఎం స్టాలిన్

తమిళనాడుపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్, కేంద్రంపై గట్టిగా మండిపడ్డారు. కేంద్ర నిధుల కోసం మన ప్రభుత్వం ఏడుస్తోందంటూ మోదీ చేసిన వ్యాఖ్యలు అశోభనీయమని, అవి బాధించేవిగా ఉన్నాయని చెప్పారు. గుజరాత్ సీఎం పదవిలో ఉన్నప్పుడు మోదీ నిధుల కోసం ఎలా విజ్ఞప్తులు చేసారో దేశం మొత్తం చూసిందని గుర్తుచేశారు.”కేంద్రం ఎంత ఇచ్చినా తమిళనాడు ఏడుస్తోందంటూ మోదీ అన్నట్టు వినిపిస్తోంది.అసలు ఇది ఎలా సమంజసం? మనం కేంద్ర నిధులు అడగడంలో తప్పేమీ లేదు.ఇది ప్రజల హక్కు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం మద్దతు ఇవ్వాల్సిందే. అందులో కించిత్తైన కోరిక పెట్టినా, విమర్శలు చేయడమా?” అంటూ స్టాలిన్ ప్రశ్నించారు.మోదీ మాటలు ఆవేదన కలిగించేవిగా ఉన్నాయని ఆవేశంగా స్పందించారు.తమిళనాడు లోక్ సభ స్థానాల్లో తగ్గుదల ఉండదన్న స్పష్టత అవసరమంటూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా నుంచి హామీ కోరారు.

Stalin మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న సీఎం స్టాలిన్
Stalin మోదీ చేసిన వ్యాఖ్యలు సరికాదన్న సీఎం స్టాలిన్

డీలిమిటేషన్ వల్ల తమిళనాడు వినిపించకుండా పోతుందని భావిస్తున్నారని తెలిపారు.రాష్ట్రానికి న్యాయం కావాలన్నదే తమ ఆవశ్యకత అని స్టాలిన్ స్పష్టం చేశారు.నీట్ విషయంలో తమిళనాడు చాలా కాలంగా ప్రత్యేక వైఖరిని కొనసాగిస్తోంది. ఇప్పుడు కూడా అదే తీరు కొనసాగిస్తున్న స్టాలిన్.రాష్ట్రాన్ని ఈ జాతీయస్థాయి పరీక్ష నుంచి తప్పించాలని కేంద్రాన్ని కోరారు.

రాష్ట్ర విద్యారంగ స్వతంత్రతకు ఇది కీలకమని అభిప్రాయపడ్డారు.తమిళనాడు మీద హిందీ భాషను బలవంతంగా మోపే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన స్టాలిన్, భాష విషయంలో గౌరవం తప్ప, బలవంతం పనికిరాదన్నారు.”భాష అనేది ఎప్పుడూ స్వేచ్ఛగా పెరగాలి. దానిని విధించడమంటే ప్రజల్ని నొక్కి వేయడమే” అని పేర్కొన్నారు.ఇటీవల రామేశ్వరంలో పర్యటించిన ప్రధాని మోదీ మాట్లాడుతూ… గత పది సంవత్సరాల్లో తమిళనాడుకు కేంద్రం మూడింతలుగా నిధులు కేటాయించిందన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. రైల్వే బడ్జెట్‌లో తమిళనాడుకు ఏడురెట్లు పెంచామన్నారు. అయినా కొందరు కేంద్రం ఎంత ఇచ్చినా సరిపోవట్లేదని చెప్పడం సరికాదన్నారు.ప్రధాని వ్యాఖ్యలు తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని స్టాలిన్ విమర్శించారు. అభివృద్ధి కోసం నిధులు అడగడం దోషం కాదని, ప్రజల హక్కు కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను సమానంగా చూసే బాధ్యత తీసుకోవాలని సూచించారు.

Read Also : ఎలాన్‌ మస్క్‌తో ప్రధాని మోడీ ఫోన్‌లో చర్చలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870