हिन्दी | Epaper

HCU : స్మితా సబర్వాల్కు నోటీసులు.. మంత్రి ఏమన్నారంటే?

Sudheer
HCU : స్మితా సబర్వాల్కు నోటీసులు.. మంత్రి ఏమన్నారంటే?

తెలంగాణలోని కంచ గచ్చిబౌలి భూముల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో IAS అధికారిణి స్మితా సబర్వాల్ చేసిన సోషల్ మీడియా పోస్టు చర్చనీయాంశమైంది. దీనిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఆమెకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ, సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తామని, చట్ట ప్రకారం ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

కంచ భూములపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు

మంత్రి మాట్లాడుతూ.. కంచ భూములపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తప్పుడు సమాచారం ఆధారంగా వచ్చాయని అన్నారు. బీజేపీ నేతల ప్రొవైడెడ్ మిసింఫోర్మషన్ వల్లే ఈ వ్యాఖ్యలు జరిగాయని మండిపడ్డారు. అసలు విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మోసపోవద్దని హెచ్చరించారు. అధికారిణి చేసిన పోస్టుపై ప్రభుత్వం చట్టబద్ధంగా స్పందిస్తుందన్నారు.

HCU
HCU

బీజేపీ మరియు BRS కలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ఫై కుట్ర

ఇదిలా ఉండగా, బీజేపీ మరియు BRS కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని కుట్ర పన్నుతున్నాయని శ్రీధర్ బాబు ఆరోపించారు. తాము ప్రజల మద్దతుతో ఏర్పడిన ప్రభుత్వం కావడంతో, అలాంటి కుట్రలు ప్రభావితం చేయవని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, సత్యం ఏదైనా బయటపెడతామని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

చదువు చెప్పే గురువే కసాయిలా మారితే ఇక పిల్లలకు దిక్కెవరు? సంగారెడ్డి జిల్లాలో అమానుష ఘటన

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

ఇప్పసారాతో ఆరోగ్యం:ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

అంతుచిక్కని వ్యాధితో 8400 కోళ్లు మృతి

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

సర్వే నంబర్ 993లో ‘సర్కారు’ భూమి కబ్జా

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.
0:34

ఖమ్మంలో ఫలించిన బీఆర్ఎస్ పోరాటం..311 మంది బాధితులకు రేపు పట్టాలు.

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

తెలంగాణలో సాయంత్రం పూట బీటెక్ కోర్సులు

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

ప్రభాకర్‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట!

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు
0:31

వెలుగుమట్ల బాధితుల ఆకలి కేకలు: భోజనం వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

చర్లపల్లి – కామాఖ్య మధ్య త్వరలో ప్రారంభంకానున్న ఎక్స్‌ప్రెస్ రైలు

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

అందరిని ఏకం చేసిన మిలియన్ మార్చ్‌

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

చేర్యాలలోని మొబైల్ షాప్ లో చోరీ

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

విషాదం.. భార్యను రోకలి బండతో కొట్టి చంపిన భర్త

📢 For Advertisement Booking: 98481 12870