हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

MK Stalin : అన్నాడీఎంకే పై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Divya Vani M
MK Stalin : అన్నాడీఎంకే పై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

తమిళనాడు రాజకీయాల్లో కొత్తగా ఏర్పడిన అన్నాడీఎంకే-బీజేపీ పొత్తుపై ముఖ్యమంత్రి స్టాలిన్ గట్టిగానే స్పందించారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ పొత్తు కుదిరినట్టు బీజేపీ నాయకుడు అమిత్ షా ఇటీవల ప్రకటించగా, స్టాలిన్ దీనిపై తీవ్ర విమర్శలు చేశారు.ఈ పొత్తు అధికారం కోసం కాదు, భయం వల్లే ఏర్పడిందని స్టాలిన్ తేల్చేశారు. కేంద్ర దాడుల నుంచి తప్పించుకునేందుకు అన్నాడీఎంకే తమ పార్టీని తాకట్టు పెట్టిందని ఆరోపించారు. “రెండు దాడులకు భయపడి పార్టీని తాకట్టు పెట్టినవారు, ఇప్పుడు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు” అని స్పష్టం చేశారు.

MK Stalin అన్నాడీఎంకే పై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
MK Stalin అన్నాడీఎంకే పై సీఎం స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అన్నాడీఎంకే పూర్తిగా లొంగిపోయిందని విమర్శ

తమిళ ప్రజల అభివృద్ధికి బీజేపీ అడ్డంకులు సృష్టిస్తోందని స్టాలిన్ ఆరోపించారు. “అన్నాడీఎంకే ఇప్పుడు బానిసగా మారింది. బెదిరింపులతో రాజకీయ కుట్రలు నడిపిస్తున్నారు” అని మండిపడ్డారు. ప్రజలు వీరి కుట్రలకు తగిన గుణపాఠం చెబుతారని చెప్పారు.ఈ పొత్తుకి బలమైన సిద్ధాంతం లేదని స్టాలిన్ తెలిపారు. అమిత్ షా విలేకరుల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగానికి పరంగా తగనివని అన్నారు. హిందీ ముద్దడి, మూడు భాషల విధానం, వక్ఫ్ చట్టం వంటి రాష్ట్రప్రతిష్టకు సంబంధించిన అంశాలపై స్పష్టత ఇవ్వలేదని విమర్శించారు.

“నీట్ పై వ్యాఖ్యలు దారిమళ్లించే ప్రయత్నమే”

నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో విద్యార్థులు చేసిన ఆత్మహత్యలపై అమిత్ షా వ్యాఖ్యలను స్టాలిన్ తీవ్రంగా ఖండించారు. “నీట్ కారణంగా 20 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఇది దారి మళ్లించడమేనా?” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న సీబీఐ విచారణలపై బీజేపీ ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దివంగత జయలలితపై ఉన్న అవినీతి కేసులను గుర్తు చేస్తూ, “ఆమె పార్టీతో పొత్తు పెట్టుకుని బీజేపీ నైతికతపై ఎలా మాట్లాడగలదు?” అని స్టాలిన్ ప్రశ్నించారు. బీజేపీ నైతికత చూపాలంటే తొలుత అవినీతిపై దృష్టి పెట్టాలని సూచించారు.

Read Also : Vijay : అసెంబ్లీ ఎన్నికల్లో అసలు పోరాటం: హీరో విజయ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870