हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

West Bengal : వక్ఫ్ చట్టంపై బెంగాల్‌లో ఆందోళనలు.. ముగ్గురు మృతి

Divya Vani M
West Bengal : వక్ఫ్ చట్టంపై బెంగాల్‌లో ఆందోళనలు.. ముగ్గురు మృతి

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.మాల్డా, ముర్షిదాబాద్, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనలు తీవ్రంగా నమోదయ్యాయి.ప్రజలు రోడ్లపైకి వచ్చి బంద్‌లు, రాస్తారోకోలు చేశారు.ఈ నిరసనలు కొన్ని చోట్ల హింసాత్మకంగా మారాయి.పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు. అయితే, ఘర్షణల మధ్య ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

West Bengal వక్ఫ్ చట్టంపై బెంగాల్‌లో ఆందోళనలు ముగ్గురు మృతి
West Bengal వక్ఫ్ చట్టంపై బెంగాల్‌లో ఆందోళనలు ముగ్గురు మృతి

ఘర్షణల మధ్య ముగ్గురి ప్రాణాలు

ఇద్దరు వ్యక్తులు ఆందోళనల సమయంలో జరిగిన దాడుల్లో మృతి చెందారు.ఇంకొకరు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది.ప్రస్తుతం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా ఉంది.జంగీపూర్ వంటి ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దించారు.రాష్ట్ర ప్రభుత్వమే ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

రాళ్ల దాడులు, అరెస్టులు

భద్రతా సిబ్బందిపై నిరసనకారులు రాళ్ల దాడులకు దిగారు.పోలీసులు కూడా సమాధానంగా లాఠీచార్జ్ చేశారు.ఇప్పటి వరకు 110 మందిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.చిన్న పిల్లలు, మహిళలు కూడా ఈ నిరసనల్లో పాల్గొన్నారు.దాంతో, పరిస్థితి కాస్త సున్నితంగా మారిందని అంటున్నారు స్థానికులు.

మమత బెనర్జీ స్పందన

ఈ ఘటనలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు.ప్రజలు శాంతియుతంగా ఉండాలని ఆమె కోరారు. ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు.వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగబద్ధంగా పోరాడాలన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించటం హక్కే కానీ, హింసను ప్రోత్సహించరాదని ఆమె స్పష్టం చేశారు.ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటర్నెట్ సేవలు నిలిపివేసిన చోట్లున్నాయ్. రాత్రి వేళ కర్ఫ్యూకు ఆదేశాలూ వెలువడుతున్నాయి.సమస్య రూట్‌లోకి పోకుండా ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రజలు కూడా సానుకూలంగా స్పందించాలని అధికార యంత్రాంగం కోరుతోంది.

Read Also : Mamata Banerjee : వక్ఫ్ చట్టం బెంగాల్‌లో లేదు : మమతా బెనర్జీ

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

హిందువుగా నటిస్తూ వందలాది మంది యువతులపై అఘాయిత్యం.. గ్యాంగ్ గుట్టురట్టు!

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు
0:27

అవార్డుపై కేంద్రానికి రోహిత్ శర్మ ధన్యవాదాలు

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ట్రంప్ ప్రకటన.. మోదీ మౌనం!..అసలు నిజం ఏది?

ప్రాణం మీదికి తెచ్చిన దగ్గు మందు

ప్రాణం మీదికి తెచ్చిన దగ్గు మందు

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు..పాక్ కు కొత్త చిక్కులు!

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

ట్రంప్-మోదీ డీల్!..ప్రధాని ప్లాన్ ఫలించేనా?

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

సింధూ జలాల ఒప్పందంపై COA విచారణ..మండిపడ్డ భారత్‌

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ఫిబ్రవరిలోనే పీఎం కిసాన్ 22వ విడత?..ఇవి తప్పనిసరి!

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

ప్రయాణికులకు గుడ్ న్యూస్ .. 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు

లక్నోలో బాలికపై ఆవు దాడి
0:30

లక్నోలో బాలికపై ఆవు దాడి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

న్యాయవాది కుటుంబం ఆత్మహత్యాయత్నం, యువ సీఏ మృతి

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

నిర్మల సీతారామన్ పేరుతో నకిలీ పెట్టుబడి మోసం

📢 For Advertisement Booking: 98481 12870