हिन्दी | Epaper
ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం

Divya Vani M
Sonia Gandhi : నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం

నేషనల్ హెరాల్డ్ కేసు మరోసారి హీటెక్కింది మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తన దర్యాప్తును వేగవంతం చేసింది. తాజాగా ఈ కేసులో కీలక పాత్ర పోషిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (AJL)కు చెందిన రూ.700 కోట్ల విలువైన ఆస్తులపై కన్నేసింది.నేషనల్ హెరాల్డ్ పత్రికను ప్రచురించే AJL సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది. ఈ యంగ్ ఇండియన్ సంస్థలో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు తలా 38 శాతం చొప్పున వాటా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా, ఢిల్లీ, ముంబై, లక్నోలో ఉన్న AJL ఆస్తులను ఈడీ గుర్తించింది. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద చర్యలు ప్రారంభించింది ఈ జాబితాలో ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ కూడ ఉంది. గతంలో తాత్కాలికంగా ఈ ఆస్తిని ఈడీ అటాచ్ చేసినా, ఇప్పుడు శాశ్వతంగా స్వాధీనం చేసుకోబోతోంది.ఈడీ వెల్లడించిన వివరాల ప్రకారం – యంగ్ ఇండియన్ సంస్థ, AJL ఆస్తులను అక్రమంగా వాడి కోట్ల రూపాయలు సంపాదించింది.

Sonia Gandhi నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం
Sonia Gandhi నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం

రూ.18 కోట్ల నకిలీ విరాళాలు, రూ.38 కోట్ల నకిలీ అద్దెలు, అలాగే రూ.29 కోట్ల ఫేక్ అడ్వర్టైజింగ్ ద్వారా డబ్బును తెలివిగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ లావాదేవీలు అంతా మనీ లాండరింగ్ కిందకి వస్తాయని ఈడీ స్పష్టంగా చెబుతోంది. విచారణ అనంతరం చాలా అంశాలు బహిర్గతమయ్యాయని, ఎలాంటి అనుమానం లేకుండా కేసును ముందుకు తీసుకెళ్లేందుకు వారు సిద్ధమయ్యారు. ఈడీ చేపట్టిన తాజా చర్యలతో కాంగ్రెస్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్‌ను పూర్తిగా జప్తు చేయడంపై రాజకీయంగా కూడా స్పందనలు వస్తున్నాయి. అయితే ఈడీ మాత్రం అన్ని ఆధారాలతో ముందుకు సాగుతోంది. క్లుప్తంగా చెప్పాలంటే – నేషనల్ హెరాల్డ్ కేసు కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారుతోంది. రూ.700 కోట్ల ఆస్తుల జప్తుతో ఈ కేసు మరో కీలక మలుపు తిరిగినట్టే.

Read Also : Mumbai to Dubai :ముంబై టూ దుబాయ్ ట్రైన్..రెండు గంటలే ప్రయాణం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భక్తుల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 9 మందికి గాయాలు

భక్తుల పైకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 9 మందికి గాయాలు

కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ!

కమ్యూనిస్టులకు భారీ ఎదురుదెబ్బ!

‘డ్రైవ్’ మూవీ రివ్యూ ఆది యాక్టింగ్ బాగుంది కానీ థ్రిల్ మిస్సయ్యింది

‘డ్రైవ్’ మూవీ రివ్యూ ఆది యాక్టింగ్ బాగుంది కానీ థ్రిల్ మిస్సయ్యింది

అమలు తీవ్ర గాలి కాలుష్యంతో అత్యవసర ఆంక్షలు

అమలు తీవ్ర గాలి కాలుష్యంతో అత్యవసర ఆంక్షలు

PMAY-G కింద నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

PMAY-G కింద నిధుల కేటాయింపులో తెలంగాణకు తీవ్ర అన్యాయం

ఆదాయపు పన్ను క్లెయిమ్స్‌పై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దృష్టి

ఆదాయపు పన్ను క్లెయిమ్స్‌పై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు దృష్టి

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ హైదరాబాద్‌లో బిజీ టూర్

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

ఓట్ చోరీ నిరసనలో పాల్గొనేందుకు తెలంగాణ సీఎం ఢిల్లీ పయనం

నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన

నక్సలిజంపై కేంద్ర హోంమంత్రి కీలక ప్రకటన

కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

కాంగ్రెస్ ‘ఓట్ చోరీ’ నిరసనపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. స్పందించిన AIFF

కోల్‌కతాలో మెస్సీ ఈవెంట్.. స్పందించిన AIFF

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

📢 For Advertisement Booking: 98481 12870