हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

China tariff : శ్వేతసౌధం చర్యకు దీటుగా డ్రాగన్‌ స్పందన

sumalatha chinthakayala
China tariff : శ్వేతసౌధం చర్యకు దీటుగా డ్రాగన్‌ స్పందన

China tariff : అమెరికా విధించిన 145 శాతం సుంకాలకు దీటుగా చైనా ప్రతిస్పందించింది. అమెరికా సరకులపై సుంకాలను ప్రస్తుత 84 శాతం నుంచి 125 శాతానికి పెంచుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది. శనివారం నుంచే ఈ నిర్ణయం అమలులోకి వస్తుందని చైనా కస్టమ్స్‌ టారిఫ్‌ కమిషన్‌ వెల్లడించింది. అయితే, సుంకాల విషయంలో ప్రతీకార ధోరణి తగదని, చర్చల ద్వారా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకునేందుకు సిద్ధమేనని తెలిపింది. అదేసమయంలో….ట్రంప్‌ తమ దేశంపై మరింతగా టారిఫ్‌ల భారంమోపినా పట్టించుకోబోమని పేర్కొంది. ఈ స్థాయిని మించి సుంకాలను పెంచడం ఆర్థికపరంగా తెలివైన నిర్ణయం కాబోదని అభిప్రాయపడింది.

శ్వేతసౌధం చర్యకు దీటుగా డ్రాగన్‌

బీజింగ్‌ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే గట్టిగా ఎదుర్కొంటాం

ఇదేతీరును కొనసాగిస్తే… ప్రపంచ వాణిజ్య చరిత్రలో పరిహాసాస్పదంగా మిగిలిపోవడం ఖాయమని హెచ్చరించింది. బీజింగ్‌ ప్రయోజనాలను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే గట్టిగా ఎదుర్కొంటామని విస్పష్టం చేసింది. వాషింగ్టన్‌ సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో)లోని వివాద పరిష్కార యంత్రాంగం వద్ద ఇప్పటికే వ్యాజ్యం దాఖలు చేసినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి శుక్రవారం వెల్లడించారు. సమస్యను చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలని అమెరికా చిత్తశుద్ధితో భావిస్తే..బాధ్యతారాహిత్య చర్యలను, ఒత్తిడిని పెంచే ఎత్తుగడలను విరమించుకోవాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి లిన్‌ జియాన్‌ సూచించారు.

145 శాతం సుంకాలు బెదిరింపు చర్య

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ టారిఫ్‌ల మోత మోగిస్తున్న నేపథ్యంలో…ఆ అంశంపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తొలిసారి అధికారికంగా స్పందించారు. తమ దేశంపై అమెరికా విధించిన 145 శాతం సుంకాలను బెదిరింపు చర్యగా జిన్‌పింగ్‌ అభివర్ణించారు. ట్రంప్‌ ఏకపక్ష నిర్ణయాలను ప్రతిఘటించడానికి ఐరోపా సమాజం(ఈయూ) తమతో కలిసిరావాలని పిలుపునిచ్చారు.

Read Also: పసిఫిక్ దేశంలో భూకంపం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870