हिन्दी | Epaper
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

KTR : కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు:కుమార్ గౌడ్

Divya Vani M
KTR : కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు:కుమార్ గౌడ్

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల చేసిన ఆరోపణలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేటీఆర్ మాటల్లో కోపం, అసహనం ఎక్కువగా కనిపిస్తోందని అన్నారు.వేల కోట్ల రూపాయల కమీషన్ ఒప్పందం బోల్తా కొట్టిందనే బాధతో కేటీఆర్ మాట్లాడుతున్నట్టు మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వేల ఎకరాల ప్రభుత్వ భూములు అమ్మేశారని, వాటి మీద ఇప్పుడు ప్రశ్నలు వేయటానికి నైతిక హక్కు లేదని కౌంటర్ ఇచ్చారు.

KTR కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు కుమార్ గౌడ్
KTR కోట్ల రూపాయల పోయిందని కేటీఆర్‌కు అక్కసు కుమార్ గౌడ్

గతంలో ఎందుకు మౌనం వహించారు?

హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల భూములను బీఆర్ఎస్ అనుయాయులకు కట్టబెట్టిందని మహేశ్ ఆరోపించారు. ఇప్పుడు కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పెద్దఎత్తున ఆరోపణలు చేయడం వెనుక అసలు ఉద్దేశం భిన్నమని అన్నారు. “గత పది సంవత్సరాల్లో ఈ భూముల గురించి ఎందుకు పోరాడలేదు?” అంటూ ఘాటు ప్రశ్నలు సంధించారు.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే సుప్రీం కోర్టులో పోరాడి 400 ఎకరాలు రికవరీ చేయగలిగిందని తెలిపారు. లేకపోతే ఆ భూములు ప్రైవేటు సంస్థలు, కార్పొరేట్ చేతుల్లోకి వెళ్లేవని పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌కు పర్యావరణం అప్పుడెందుకు గుర్తు రాలేదు?

కోకాపేటలో వేల ఎకరాలను విక్రయించినప్పుడు పర్యావరణం గురించి బీఆర్ఎస్ ఎందుకు ఆలోచించలేదని గౌడ్ ప్రశ్నించారు. అప్పుడే ఎందుకు ప్రశ్నలు లేవనెత్తలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రాష్ట్రానికి ఉద్యోగ అవకాశాలు తీసుకువచ్చే ప్రాజెక్టుల మీద విమర్శలు చేయడం సరికాదన్నారు.400 ఎకరాల భూముల్లో కంపెనీలు ఏర్పాటు అయితే, లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని గౌడ్ అన్నారు. ఈ అవకాశాన్ని రాజకీయ విమర్శల కోసం వాడుకోవడం ప్రజలకు అన్యాయం అవుతుందన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870