हिन्दी | Epaper
నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Nara Lokesh : మంగళగిరి ప్రజల దశాబ్దాల కల ఆసుపత్రి నిర్మాణం

Divya Vani M
Nara Lokesh : మంగళగిరి ప్రజల దశాబ్దాల కల ఆసుపత్రి నిర్మాణం

మంగళగిరి ప్రజల చిరకాల కల చివరకు నెరవేరబోతుంది వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి నారా లోకేశ్ శ్రీకారం చుట్టుతున్నారు.ఇది కేవలం ఓ హెల్త్ ప్రాజెక్టు కాదు, ప్రజల నమ్మకానికి నిదర్శనం.91వేల మెజార్టీతో గెలిచిన లోకేశ్, ఎన్నికల హామీని నిలబెట్టుకుంటున్నారు. వచ్చే 13వ తేదీన చినకాకానిలో ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు.ఈ ఆసుపత్రిని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దాలని నిర్ణయించారు. దేశంలోని ఉత్తమ వైద్యం అందేలా ప్లాన్‌ చేస్తున్నారు. అధికారులతో పలు సమీక్షలు చేసి తగిన మార్గదర్శకాలు ఇచ్చారు. వైద్యుల పని వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూస్తున్నారు.1,15,000 చదరపు అడుగుల్లో ఆసుపత్రి నిర్మాణం జరుగనుంది. 7.35 ఎకరాల్లో రూ.52.20 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతుంది. జీ+1 ఫ్లోర్ మోడల్‌లో నిర్మించి, భవిష్యత్‌లో విస్తరణకు వీలు కల్పించనున్నారు.మెడికల్, సర్జికల్, గైనిక్, ఆర్థో విభాగాలు ఏర్పాటు చేయనున్నారు. మూడు ఆపరేషన్ థియేటర్లు, డయాలసిస్ సెంటర్ అందుబాటులోకి రానున్నాయి.

Nara Lokesh మంగళగిరి ప్రజల దశాబ్దాల కల ఆసుపత్రి నిర్మాణం
Nara Lokesh మంగళగిరి ప్రజల దశాబ్దాల కల ఆసుపత్రి నిర్మాణం

తలసేమియా వార్డు, డీ-అడిక్షన్ ఓపీ సెంటర్‌ కూడా ఏర్పాటు కానున్నాయి.యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాటను నెరవేర్చుతున్నారు. గత అక్టోబర్లో మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదనను ఆమోదింపజేశారు. కూటమి ప్రభుత్వంతో కలసి అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు.ఎన్టీఆర్ ప్రారంభించిన ఆసుపత్రి కాలక్రమేణా నిర్లక్ష్యానికి గురైంది. ప్రస్తుతం ఓపీ సేవలకే పరిమితమైంది. ఈ తరుణంలో ప్రజల కలను సాకారం చేస్తున్న మంత్రి లోకేశ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఇళ్ల పట్టాలు, భూగర్భ సేవలు, పార్కులు, కమ్యూనిటీ హాల్లు – అన్నీ రానున్నాయి. ప్రజల అవసరాలపై లోకేశ్ చూపుతున్న శ్రద్ధ హర్షణీయం. అభివృద్ధి, సంక్షేమం రెండింటికీ చక్కటి ఉదాహరణగా నిలుస్తోంది మంగళగిరి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే

డిసెంబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే

కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ – జగన్

కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ – జగన్

PPP విధానమే బెస్ట్ – చంద్రబాబు

PPP విధానమే బెస్ట్ – చంద్రబాబు

చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా? – రోజా

చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ అయినా కట్టారా? – రోజా

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఏపీ పెట్రోల్ ధరల వ్యత్యాసంపై రాజ్యసభలో చర్చ

ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

ఈనెల 18న మార్చి నెల తిరుమల దర్శన కోటా విడుదల

విద్యార్థులకు వేడి ఆహారం అందించాలని మంత్రి సవిత ఆదేశాలు

విద్యార్థులకు వేడి ఆహారం అందించాలని మంత్రి సవిత ఆదేశాలు

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

తెలుగు రాష్ట్రాల్లో చలి పంజా ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలు…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

అందరికీ సమానమే నా తండ్రి: ఎస్పీ చరణ్

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

త్వరలో ఏపీలో మరో ఉచిత పథకం అమలు

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

అశ్వినీ వైష్ణవ్‌తో లోకేశ్‌ భేటీ ప్రాజెక్టులకు అండగా ఉంటాం అన్న హామీ

📢 For Advertisement Booking: 98481 12870