हिन्दी | Epaper
బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ ఇండిగో కీలక నిర్ణయం నష్టపోయిన ప్రయాణి కులకు ఇండిగో నగదు అందివేత జపాన్‌లో భారీ భూకంపం..భయంతో పరుగులు తీసిన జనం ఆసుపత్రిపై సైన్యం దాడి..31 మంది మృతి మూడు నెలల్లో ఎన్నికలకు రెడీ: జెలెన్‌స్కీ జకర్తాలో ఘోర అగ్నిప్రమాదం – 20 మంది మృతి ఇండిగో సంక్షోభం పై లోక్‌సభలో వివరణ మైనర్‌ బాలికపై లైంగిక దాడి ఇండిగో సంస్థపై కేంద్రం చర్యలకు సిద్ధం

AI: ఏఐ వ్యవసాయంతో ఊహించని లాభాలు

Sharanya
AI: ఏఐ వ్యవసాయంతో ఊహించని లాభాలు

ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఇప్పటికే నూతన మార్గాలపై పయనిస్తోంది. ప్రపంచంలోని అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఇప్పటికే వ్యవసాయాన్ని శాస్త్రీయంగా, సాంకేతికంగా, డేటా ఆధారంగా చేయడం ప్రారంభించాయి. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ ప్రతీ రంగంలో రోజురోజుకూ విస్తరిస్తూ ఉంది. భారత్‌లో బారామతి రైతుల ఈ ప్రయోగం ఈ మార్గంలో అడుగు వేసిన తొలి ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇది కేవలం శాస్త్రీయ ప్రయోగం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న రైతుల భవిష్యత్తు మార్పుకు సంకేతంగా నిలుస్తోంది.

చెరకు పంటతో మార్పు

చెరకు పంట ద్వారా మొదలైన ఈ ఏఐ వ్యవసాయ విప్లవం తర్వాతి దశల్లో బియ్యం, మిర్చి, కూరగాయలు, పత్తి, గోధుమ వంటి పంటలకూ విస్తరించనుంది. దీని వల్ల ఒక్క రైతులకే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకూ భారీ ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే భారతదేశం ఇప్పటికీ వ్యవసాయ ఆధారిత దేశం. జనాభాలో సుమారు 60 శాతం మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడి ఉంటారు. అలాంటి రంగాన్ని సాంకేతికతతో మిళితం చేయడం వల్ల క్రాంతికార మార్పులు సంభవించవచ్చు. బారామతి రైతుల విజయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు కేంద్రంగా మారింది. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్ వంటి ప్రముఖులు స్పందించడం, ఇది సామాన్య రైతుకు ప్రపంచ గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ ప్రయోగం ద్వారా భారత రైతు గ్లోబల్ టెక్నాలజీ వేదికపై నిలిచినట్లయింది. ఇది కొత్త మార్గాన్ని సూచించే ఉదాహరణగా నిలిచింది. సాధారణంగా చెరకు నెలకు 2 నుంచి 2.5 కణుపులు పెరుగుతుంది. ఒక్కో గెడకు 45 కణుపులు ఉంటాయి. కానీ ఈ ఏఐ సాగులో నెలకు 3.5 నుంచి 4 కణుపులు పెరుగుతాయి. ఒక గెడలో మొత్తంగా 55 కణుపులు ఉంటాయి. సంప్రదాయ పద్ధతిలో ఎకరాకు రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుండగా.. ఆదాయం రూ.2 లక్షలు వస్తుంది. అదే ఏఐ సాగులో మాత్రం రూ.30 వేల నుంచి రూ.40 వేలు పెట్టుబడి పెడితే రూ.3 లక్షల దిగుబడి సంపాదించే అవకాశం ఉంది.

ఇతర రాష్ట్రాల్లోనూ ప్రారంభమవుతున్న ప్రయోగాలు

బారామతిలో విజయవంతమైన ఈ ప్రాజెక్ట్‌ను ఇతర రాష్ట్రాల్లోనూ అనుసరించేందుకు ప్రభుత్వాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ముందుకు వస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఇప్పటికే రైతులు ఈ విధానాన్ని పరిశీలిస్తున్నారు. కొన్ని చోట్ల ప్రయోగాత్మకంగా ప్రారంభమైయింది కూడా ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే, ఇది అతి తక్కువ కాలంలో దేశవ్యాప్తంగా విస్తరించగలదు.

రైతుల భద్రత, శిక్షణ కీలకం

ఏఐ వ్యవసాయాన్ని పూర్తిగా సాధించాలంటే రైతులకు శిక్షణ ఎంతో అవసరం. వారి వద్ద స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ లభ్యత ఉండాలి. మౌలిక సదుపాయాల మరమ్మతు, డిజిటల్ లిటరసీ పెంపు కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు అవసరం. ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు కలిసి రైతులను ఈ మార్గంలో నడిపించాలి. ఈ రంగంలో ఏఐను చొప్పించాలంటే పాలకులు సరికొత్త విధానాలు రూపొందించాలి. మౌలిక సదుపాయాల కల్పన, టెక్నాలజీ బదిలీ, ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుతో పాటు, సబ్సిడీల రూపంలో ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ముఖ్యంగా చిన్న రైతులు దీన్ని అందుబాటులోకి తెచ్చుకునేలా ప్రభుత్వ పాత్ర కీలకం.

Read also: Temples: దేశంలోనే పేరొందిన రామాలయాలు ఇవే..తప్పక దర్శించుకోండి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకుని నార్వే ప్రయాణం

ప్రభుత్వ నిఘా నుంచి తప్పించుకుని నార్వే ప్రయాణం

IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ? జాబితా బయట!”

IPL 2026 వేలంలో ఏ దేశం ఆటగాళ్లు ఎక్కువ? జాబితా బయట!”

పాకిస్థాన్‌లో సంస్కృత కోర్సు ప్రారంభం

పాకిస్థాన్‌లో సంస్కృత కోర్సు ప్రారంభం

నోబెల్‌ విజేత నర్గెస్‌ మొహమ్మది అరెస్టు

నోబెల్‌ విజేత నర్గెస్‌ మొహమ్మది అరెస్టు

పంచదేశాల కూటమి వైపు ట్రంప్ అడుగులు?

పంచదేశాల కూటమి వైపు ట్రంప్ అడుగులు?

కెనడాలో ట్రక్ డ్రైవర్‌ల కాల్పు: ముగ్గురు భారతీయులు అరెస్ట్

కెనడాలో ట్రక్ డ్రైవర్‌ల కాల్పు: ముగ్గురు భారతీయులు అరెస్ట్

ఒమన్ గల్ఫ్‌లో చమురు నౌకను ఇరాన్ స్వాధీనం

ఒమన్ గల్ఫ్‌లో చమురు నౌకను ఇరాన్ స్వాధీనం

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

బేబీ పౌడర్ కేసులో ‘Johnson & Johnson’కు ఎదురుదెబ్బ

భారత్‌పై సుంకాల వ్యవహారం.. ట్రంప్ నిర్ణయానికి కాంగ్రెస్ వ్యతిరేకం

భారత్‌పై సుంకాల వ్యవహారం.. ట్రంప్ నిర్ణయానికి కాంగ్రెస్ వ్యతిరేకం

పాకిస్తాన్‌ను 12 ప్రావిన్సులుగా విభజించే యోచన

పాకిస్తాన్‌ను 12 ప్రావిన్సులుగా విభజించే యోచన

భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత

భారత్ టారిఫ్‌లపై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

ఇండిగో కీలక నిర్ణయం.. బాధితులకు రూ.500 కోట్ల పరిహారం

📢 For Advertisement Booking: 98481 12870