हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Waqf Amendment Bill : వక్స్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం – కిషన్ రెడ్డి

Sudheer
Waqf Amendment Bill : వక్స్ బిల్లు ఆమోదం పొందడం చరిత్రాత్మకం – కిషన్ రెడ్డి

వక్స్ (Waqf) సవరణ బిల్లు 2024 లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ బిల్లుతో వక్స్ సంస్థలలో పరిపాలనా వ్యవస్థ మరింత బలపడుతుందని, అవినీతిని నిరోధించేందుకు ఇది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో వక్స్ స్థలాల నిర్వహణ, ఆస్తుల భద్రత వంటి అంశాల్లో అనేక సమస్యలు ఉన్నప్పటికీ, ఈ కొత్త చట్టంతో సమగ్ర విధానాన్ని అమలు చేసేందుకు మార్గం సిద్ధమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సవరణ బిల్లులో ముఖ్యంగా పారదర్శకతను పెంపొందించేందుకు ప్రత్యేక నిబంధనలు కలవని, తద్వారా వక్స్ సంస్థల నిర్వాహణ మరింత సమర్థవంతంగా మారుతుందని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా, ముస్లిం మహిళలు, పస్మాందా సముదాయాలు, అఘాఖానీలు వంటి వర్గాలకు ఈ చట్టం ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. వక్స్ ఆస్తుల వివాదాలు, అక్రమ ఆక్రమణలను నివారించేందుకు బిల్లు గట్టి నియంత్రణలను అమలు చేస్తుందని కూడా తెలిపారు.

Kishan Reddy on a hasty visit to Delhi

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి కిరణ్ రిజిజులకు కిషన్ రెడ్డి ఈ చట్టానికి మద్దతునిచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ముస్లిం సమాజ అభివృద్ధికి దోహదపడే విధంగా అమలు చేయబడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో మతపరమైన, సామాజిక సమతుల్యతను పెంపొందించడంలో ఈ చట్టం కీలక భూమిక పోషించనుందని, వక్స్ ఆస్తుల పరిరక్షణతో పాటు, వాటిని సామాజిక సేవలో వినియోగించేందుకు కొత్త మార్గాలను అందించగలదని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870