हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

IMD : ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు అధిక ఉష్ణోగ్ర‌త‌లు: ఐఎండీ

sumalatha chinthakayala
IMD : ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు అధిక ఉష్ణోగ్ర‌త‌లు: ఐఎండీ

IMD : ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా సాధార‌ణం కంటే అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ ఈరోజుహెచ్చ‌రిక చేసింది. మ‌ధ్య‌, తూర్పు, వాయువ్య‌ ప్రాంతాల్లో హీట్‌వేవ్ మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఐఎండీ పేర్కొన్న‌ది. ప‌శ్చిమ‌, తూర్పు భార‌తంలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్ర‌త‌లు నార్మ‌ల్‌గా ఉంటాయ‌ని ఐఎండీ తెలిపింది. క‌నిష్ట ఉష్ణోగ్ర‌త‌లు అనేక ప్రాంతాల్లో సాధార‌ణం క‌న్నా అధికంగా ఉండ‌నున్న‌ట్లు భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ చీఫ్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు.

ఈసారి హీట్‌వేవ్ రోజుల సంఖ్య రెట్టింపు

ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు .. ఉత్త‌ర‌, ఈశాన్య భార‌త్‌లోని కొన్ని ప్రాంతాల‌తో పాటు సెంట్ర‌ల్ ఇండియా, వాయువ్య‌ భార‌తంలో రెండు లేదా నాలుగు రోజుల పాటు అధిక ఉష్ణోగ్ర‌త దినాలు న‌మోదు కానున్న‌ట్లు తెలిపారు. సాధార‌ణంగా ఏప్రిల్ నుంచి జూన్ వ‌ర‌కు ఇండియాలో నాలుగు నుంచి ఏడు హీట్‌వేవ్ డేస్ ఉంటాయ‌ని, ఈసారి ఆ సంఖ్య పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు చెప్పారు. వాయువ్య ప్రాంతంలో ఈసారి హీట్‌వేవ్ రోజుల సంఖ్య రెట్టింపు కానున్న‌ట్లు ఐఎండీ అధికారి తెలిపారు.

ఈ సీజ‌న్‌లో సుమారు 10 శాతం వ‌ర‌కు విద్యుత్తు డిమాండ్

రాజ‌స్థాన్‌, గుజ‌రాత్‌, హ‌ర్యానా, పంజాబ్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, ప‌శ్చిమ బెంగాల్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ‌, ఏపీ, త‌మిళ‌నాడుతో పాటు క‌ర్నాట‌క ఉత్త‌ర ప్రాంతంలో నార్మ‌ల్ క‌న్నా అధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు కానున్నాయి. ఈ వేస‌వి కాలంలో దేశ‌వ్యాప్తంగా విద్యుత్తు డిమాండ్ పెర‌గ‌నున్న‌ట్లు మ‌హాపాత్ర తెలిపారు. హీట్‌వేవ్ అధికంగా ఉండే కార‌ణంగా.. ఈ సీజ‌న్‌లో సుమారు 10 శాతం వ‌ర‌కు విద్యుత్తు డిమాండ్ పెరిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. గ‌త ఏడాది మే 30వ తేదీన దేశ‌వ్యాప్తంగా 250 గిగావాట్ల వినియోగం జ‌రిగింద‌ని, ఇది 6.3 శాతం ఎక్కువ అని తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

ఆలయాలే లక్ష్యంగా దాడికి ‘లష్కరే’ కుట్ర?

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం
0:9

సోనియా గాంధీ నివాసాన్ని ముట్టడించేందుకు బీజేపీ నేతల యత్నం

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ఎన్‌ఎంసీ కొత్త నిబంధనలు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

ట్రంప్ తన అధికారాలను అతిక్రమించారు.. మండిపడిన సుప్రీంకోర్టు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

విద్యార్థులపై ఉపాధ్యాయుడు కాల్పులు

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

ప్రపంచ AI హబ్‌గా భారత్.. ఢిల్లీ డిక్లరేషన్‌కు 80 దేశాల మద్దతు

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

తగ్గేదేలే.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత 10 శాతం సుంకాల దాడి

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ఎర్రకోట, ప్రధాన ఆలయాలే లక్ష్యంగా లష్కరే కుట్ర

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

ట్రంప్‌ టారిఫ్‌లకు భారత సంతతి న్యాయవాది బ్రేక్‌లు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

థరూర్ ప్రశంసలు, రాహుల్ విమర్శలు

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

మైక్రోసాఫ్ట్‌ గేమింగ్‌ CEO గా భారత సంతతి చెందిన టెకీ

📢 For Advertisement Booking: 98481 12870