हिन्दी | Epaper
సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం

Venkaiah Naidu: ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి: వెంకయ్యనాయుడు

Divya Vani M
Venkaiah Naidu: ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి: వెంకయ్యనాయుడు

Venkaiah Naidu: ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి: వెంకయ్యనాయుడు దేశవ్యాప్తంగా ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానంపై ఎన్డీయే ప్రభుత్వం కీలకంగా స్పందిస్తోంది. పార్లమెంటు ఎన్నికలు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే యోచనలో కేంద్రం ఉంది. ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటైంది. ఈ కమిషన్ తన నివేదికను కేంద్రానికి అప్పగించింది.తాజాగా ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రాముఖ్యత, సవాళ్లు, ప్రభావం” అనే అంశంపై కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెంగళూరులో సదస్సు జరిగింది. ఈ సమావేశానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జమిలి ఎన్నికల ప్రాధాన్యత, గత చరిత్ర, ప్రస్తుత పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, “1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి.

Venkaiah Naidu ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి వెంకయ్యనాయుడు
Venkaiah Naidu ఇందిరా గాంధీ వల్లే ఈ పరిస్థితి వెంకయ్యనాయుడు

ఆ తర్వాత 1967 వరకు దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగేవి” అని తెలిపారు. కానీ, ఆ తర్వాత ఇందిరా గాంధీ హయాంలో ఎన్నికల ప్రక్రియలో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు.వెంకయ్యనాయుడు “ఇందిరా గాంధీ తనకు నచ్చని రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడంతో అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో మార్పులు వచ్చాయి” అని తెలిపారు. దీంతో జమిలి ఎన్నికల విధానం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు.”గతంలో జమిలి ఎన్నికలు కాంగ్రెస్ హయాంలోనే జరిగాయి. కానీ, ఇప్పుడు అదే పార్టీ జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోందేంటి?” అంటూ వెంకయ్యనాయుడు కాంగ్రెస్ వైఖరిపై ప్రశ్నించారు. ఎన్నికల ఖర్చులను తగ్గించేందుకు, దేశ అభివృద్ధిని వేగవంతం చేసేందుకు ఒకే దేశం – ఒకే ఎన్నిక పద్ధతి అవసరం అని ఆయన స్పష్టం చేశారు.ప్రస్తుతం ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది.

ఒకేసారి ఎన్నికలు జరిగితే, పాలనాపరమైన స్థిరత పెరుగుతుందని, భారీగా ఖర్చులు తగ్గుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, దీనికి అనేక సవాళ్లు కూడా ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయాలంటే అధ్యక్ష పదవీ కాలం, అసెంబ్లీ రద్దు, రాజ్యాంగ మార్పులు వంటి కీలక విషయాలను కేంద్రం సప్తించాల్సి ఉంటుంది.ఒకే దేశం – ఒకే ఎన్నికపై ఇప్పటికే ఎన్డీయే ప్రభుత్వం, న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. కోవింద్ కమిషన్ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మెస్సీ టూర్ పై బింద్రా కీలక వ్యాఖ్యలు

మెస్సీ టూర్ పై బింద్రా కీలక వ్యాఖ్యలు

ఈరోడ్‌లో టీవీకే అధినేత విజయ్ సభకు భారీ షరతులతో కూడిన అనుమతి!

ఈరోడ్‌లో టీవీకే అధినేత విజయ్ సభకు భారీ షరతులతో కూడిన అనుమతి!

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

ఎగ్గోజ్ గుడ్లపై FSSAI చర్యలు

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్ తాజా రేట్లు…

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

మెస్సీని చూసేందుకు ఎగబడ్డ జనం .. పోలీసులుకు తప్పని తిప్పలు

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

ఢిల్లీ గాలి మరింత విషమం.. దేశవ్యాప్తంగా కఠిన నిబంధనలు…

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

భారత్‌ పై అమెరికా ‘అణు’ బాంబు.. చైనాపై నిఘా కోసమేనా?

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు…

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉండనుందంటే?

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

క్రిస్మస్ చెట్టు: ఆశ, ఐక్యత, శాశ్వత జీవితానికి చిహ్నం

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

ఆపరేషన్ సిందూర్ 2.0 అనివార్యం? రిటైర్డ్ జనరల్ షాకింగ్ వ్యాఖ్య…

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

పార్లమెంటు ఉభయసభల్లో మోదీకి క్షమాపణ చెప్పాలి.. కేంద్ర మంత్రి

📢 For Advertisement Booking: 98481 12870