हिन्दी | Epaper
గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ లవర్‌తో కలిసి భర్తను హత్య చేసిన భార్య

IRCTC: ఐఆర్​సీటీసీ స్పెషల్ ప్యాకేజీతో హాయిగా శ్రీవారి దర్శనం

Sharanya
IRCTC: ఐఆర్​సీటీసీ స్పెషల్ ప్యాకేజీతో హాయిగా శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణంగా, ప్రత్యేక దర్శన టిక్కెట్లు ముందుగానే బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండటంతో, అనేక మంది భక్తులు వెంటనే వెళ్లాలనుకున్నప్పుడు టిక్కెట్లు దొరకక ఇబ్బందిపడుతున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా భారతీయ రైల్వే క్యాటరింగ్ & టూరిజం కార్పొరేషన్ (IRCTC) భక్తుల కోసం తిరుపతి బై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ అనే ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా హైదరాబాద్ నుండి తిరుమల శ్రీవారి దర్శనం తో పాటు కాళహస్తి, తిరుచానూరు పుణ్యక్షేత్రాలను కూడా సందర్శించే అవకాశం లభిస్తుంది. ఇది మొత్తం మూడు రోజుల పాటు సాగుతుంది. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం.

l40820250324130302

ప్యాకేజీ షెడ్యూల్

మొదటి రోజు – హైదరాబాద్ నుంచి తిరుపతి ప్రయాణం రాత్రి 8:05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12797) బయలుదేరుతుంది. రాత్రంతా రైలు ప్రయాణం. మరుసటి రోజు ఉదయం 07:05 గంటలకు తిరుపతి చేరుకుంటారు.రెండో రోజు – తిరుచానూరు & శ్రీకాళహస్తి దర్శనం తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకున్న వెంటనే IRCTC ఏర్పాట్లు చేసిన హోటల్‌కు భక్తులను తీసుకెళ్తారు. ఫ్రెషప్ అయిన అనంతరం తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం. మధ్యాహ్నానికి శ్రీకాళహస్తి చేరుకుని కాళహస్తీశ్వర స్వామిని దర్శించుకునే అవకాశం. తిరిగి తిరుపతికి వచ్చి హోటల్‌లో బస. మూడో రోజు – తిరుమల శ్రీవారి దర్శనం తెల్లవారు జామునే హోటల్ నుంచి బయలుదేరి తిరుమల వెళ్లాలి. ఉచిత దర్శనం క్యూలైన్ ద్వారా శ్రీవారి దర్శనం తిరిగి తిరుపతిలోని హోటల్‌కు చేరుకోవాలి. సాయంత్రం హోటల్ చెకౌట్ చేసి తిరుపతి రైల్వే స్టేషన్‌కు చేరుకోవాలి. రాత్రి 8:00 గంటలకు తిరిగి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12798) ద్వారా హైదరాబాద్ బయలుదేరతారు. నాలుగో రోజు – తిరుగు ప్రయాణం రాత్రంతా ప్రయాణం చేసి ఉదయం 06:20 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకోవడం ద్వారా టూర్ ముగుస్తుంది.

ప్యాకేజీ ధర & ఎంపికలు

IRCTC ఈ ప్యాకేజీని కంఫర్ట్ & స్లీపర్ క్లాస్ లో అందుబాటులోకి తీసుకువచ్చింది. కంఫర్ట్ క్లాస్ (3AC) సింగిల్ షేరింగ్ – ₹13,810, డబుల్ షేరింగ్ – ₹10,720, ట్రిపుల్ షేరింగ్ – ₹8,940, స్లీపర్ క్లాస్ సింగిల్ షేరింగ్ – ₹12,030, డబుల్ షేరింగ్ – ₹8,940, ట్రిపుల్ షేరింగ్ – ₹7,170 ప్రత్యేకంగా నడిచే వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12797/12798) ద్వారా రైలు ప్రయాణం. ఎక్కడి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్, హైదరాబాద్, నుండి తిరుమల – తిరుచానూరు – శ్రీకాళహస్తి, ప్యాకేజీ మొత్తం వ్యవధి- మూడు రాత్రులు, రెండు పగళ్లు ముందస్తు టికెట్ అవసరం లేకుండా శ్రీవారి దర్శనం, కమ్ఫర్ట్ & స్లీపర్ క్లాస్ ఎంపికలు, ప్రత్యేక హోటల్ బస & భోజన ఏర్పాట్లు.

లా బుక్ చేసుకోవాలి?

టూర్ ప్రారంభం- 2025 మార్చి 29, బుకింగ్ లింక్: www.irctctourism.com, కస్టమర్ కేర్ నంబర్- 1800-110-139 టికెట్లు ముందుగానే బుక్ చేసుకోవాలి. పిల్లలకు తక్కువ ధరలో టికెట్లు లభిస్తాయి. భక్తులు ఒకరు కన్నా ఎక్కువ మంది కలిసి టూర్ బుక్ చేస్తే ప్రత్యేక తగ్గింపులు లభిస్తాయి. తిరుమల శ్రీవారి భక్తుల కోసం ఇలాంటి ప్రత్యేక ప్యాకేజీలు మరింత ఉపయుక్తంగా ఉంటాయి. అనుకున్న వెంటనే దర్శనం పొందే అవకాశం ఇస్తున్న ఈ టూర్ ప్యాకేజీ భక్తుల కోసం గొప్ప అవకాశమనే చెప్పాలి. హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల నుంచి తిరుమల ప్రయాణించే భక్తులు ఈ ప్యాకేజీ ద్వారా ఎంతో తక్కువ ఖర్చులో అద్భుతమైన యాత్రను అనుభవించవచ్చు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

ఏసీబీ దాడుల్లో దగదర్తి తహసీల్దార్ అక్రమాస్తుల గుట్టురట్టు

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

క్లీన్ చిట్ లేదు.. అంతా అబద్ధం! కల్తీ నెయ్యి గుట్టు విప్పిన బి.ఆర్. నాయుడు.

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

తెప్ప‌పై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత గోవింద‌రాజ‌స్వామివారి క‌టాక్షం

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

అడ్వెంచర్ టూరిజంకు కుప్పం కేరాఫ్ అడ్రస్.. బౌల్డరింగ్ పార్కును ప్రారంభించిన సీఎం.

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

టెక్నాలజీ ప్రయోగశాలగా కుప్పం – చంద్రబాబు

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

అమరావతి రైతు ప్లాట్లలో నిర్మాణాలకు అనుమతి

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఈ నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 14న బడ్జెట్!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

ఫిబ్రవరి 3న కేబినెట్ భేటీ.. బడ్జెట్ అంశాలపై కీలక నిర్ణయాలు!

రాజకీయ అవినీతికి అంతం లేదా?

రాజకీయ అవినీతికి అంతం లేదా?

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిసిన ఎన్సీపీ నేతలు..

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

కోకో గింజలకూ ధరల విధానం అవసరం

📢 For Advertisement Booking: 98481 12870