YS Sharmila key comments on the death of Pastor Praveen Pagadala

Sharmila: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై షర్మిల కీలక వ్యాఖ్యలు

Sharmila: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని.. సంఘటన స్థలంలో ఇది హత్య అనడానికి చాలా రుజువులు ఉన్నాయని చెప్పారు. ఇది పక్కా ప్రణాళికతో చేసిన హత్యే అని వారి కుటుంబ సభ్యులతో పాటు అందరికీ అనుమానాలు ఉన్నాయన్నారు.

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై

వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలి

ఈ దారుణ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లోని క్రైస్తవుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని ఆగ్రహించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవీణ్ పగడాల మృతి పై వెంటనే ఫాస్ట్రాక్ విచారణ జరిపించాలని వైఎస్‌ షర్మిల డిమాండ్ చేశారు. నిజాలు నిగ్గు తేల్చాలి. ప్రవీణ్ గారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్న అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు.

పగడాల శరీరంపై గాయాలు

కాగా, క్రైస్తవ మత ప్రచారకుడు, పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతోంది. రాజమండ్రి దివాన్ చెరువు – కొంతమూరు జాతీయ రహదారిపై ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని మంగళవారం స్థానికులు గుర్తించారు. పక్కనే బైక్ ఉండటంతో బైక్ ప్రమాదంలో ప్రవీణ్ పగడాల చనిపోయినట్లు తొలుత భావించారు. అయితే ప్రవీణ్ పగడాల శరీరంపై గాయాలు కనిపించాయంటూ.. ఆయన అనుచరులు ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
బంగ్లాదేశ్ లో మహిళా జర్నలిస్టు పై దాడులు
Munni Saha 5

బంగ్లాదేశ్ లో ప్రముఖ జర్నలిస్టు మున్ని సాహా శనివారం రాత్రి ధాకాలోని ఒక ఘటనలో వేధింపులకు గురయ్యారు. ఒక జనసమూహం ఆమెను చుట్టుముట్టి, ఆమెపై "తప్పుడు సమాచారం Read more

సత్తుపల్లి (శ్రీ చైతన్య స్కూల్ ) విద్యార్థుల ప్రతిభకు జాతీయస్థాయి గుర్తింపు
sattupalli c batch

సత్తుపల్లిలోని సత్తుపల్లి విద్యాలయం ( శ్రీ చైతన్య స్కూల్ )కు చెందిన విద్యార్థులు జాతీయస్థాయిలో జరిగిన కైట్ (KAT) లెవెల్-2 ఫలితాల్లో అద్భుత ప్రతిభ చూపించి పాఠశాలకు Read more

నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్‌ !
Nagababu nomination as MLC candidate today!

అమరావతి: నేడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్‌ వేయనున్నారు. కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా Read more

నేడు టీడీపీ గూటికి వైసీపీ మాజీ ఎంపీలు..
Former YSRCP MPs join TDP today

అమరావతి: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా వైసీపీకి షాక్‌లు తగులుతూనే ఉన్నాయి.. పార్టీకి రాజీనామా చేసి.. కొందరు టీడీపీ.. మరికొందరు జనసేన.. ఇంకా కొందరు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *