हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

BJP : డీకే పై బిజెపి ఆగ్రహం

Sudheer
BJP : డీకే పై బిజెపి ఆగ్రహం

కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ చేసిన రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉందని ఆయన అంగీకరించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమా?

కాంగ్రెస్ ఈ విధంగా రాజ్యాంగ మార్పుపై మాట్లాడడం, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని బీజేపీ నాయకులు విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ SC, ST, OBCల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోంది’ అని బీజేపీ జాతీయ ప్రతినిధి షెజాద్ పూనావాలా ధ్వజమెత్తారు. దేశంలోని వెనుకబడిన వర్గాలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, వారి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడిపై కసరత్తు

కాంగ్రెస్ ముస్లిం ప్రాధాన్యతపై విమర్శలు

బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రయోజనాల కన్నా ముస్లిముల బుజ్జగింపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అమిత్ మాలవీయ విమర్శించారు. ‘రాజ్యాంగాన్ని రక్షించాలి అని చెప్పే రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ? ఆయన దీనిపై ఎందుకు స్పందించడంలేదు?’ అని ప్రశ్నించారు.

రాజకీయంగా వేడెక్కుతున్న వాదనలు

DK శివకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ దీన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకొని కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత రాజుకుంటుందా, లేదా కాంగ్రెస్ స్పష్టత ఇచ్చి చర్చను ఆపేస్తుందా అనేది వేచిచూడాల్సిన విషయం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870