CM Revanth Reddy Japan visit schedule finalized

Japan Tour: సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన షెడ్యూల్ ఖరారు

Japan Tour : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను అధికారులు ఖరారు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు ఎనిమిది రోజులు జపాన్ పర్యటనలో ఉంటారు. జపాన్ లోని కొత్త సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారితన అభివృద్ధితో పాటు తెలంగాణకు పెట్టుబడులను తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. తెలంగాణలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన సందర్భంగా జపాన్ సాంకేతిక అభివృద్ధిని అధ్యయనం చేయడంతోపాటు స్కిల్ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాల్సిందిగా వారిని కోరే ఛాన్స్ ఉంది.

 సీఎం రేవంత్ రెడ్డి జపాన్

వచ్చేనెల 15 నుండి 23 వరకు ఈ జపాన్ పర్యటన

ఒసాకా లో జరిగే ఇండస్ట్రియల్ ఎక్స్ పోలో సీఎం రేవంత్‌ రెడ్డి పాల్గొంటారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను రేవంత్ రెడ్డి కోరనున్నారు. ఈ పర్యటన కోసం సీఎం రేవంత్ రెడ్డి తో పాటు జపాన్ కి మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు వెళ్ళనున్నారు. సీఎం ఏప్రిల్ నెలలో జపాన్ పర్యటనకు వెళ్తారు. ఎప్రిల్ 15 నుంచి 23 వరకు జపాన్ పర్యటన కు వెల్లనున్నారు. ఏప్రిల్ 15 లోపు డీ లిమిటేషన్ పై హైదరాబాద్‌లో రెండో మీటింగ్ నిర్వహించే యోచనలో ఉన్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఆయన ఢిల్లీ బయల్దేరి అక్కడి నుంచి జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.

Related Posts
అమెరికా మార్కెట్లు భారీ పతనం..ఈ బిలియనీర్స్ సంపద ఆవిరి
అమెరికా మార్కెట్లు భారీ పతనం..ఈ బిలియనీర్స్ సంపద ఆవిరి

ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రామానికి ప్రపంచంలోని అత్యంత Read more

నేను మనిషిని, దేవుడిని కాదు: మోదీ
నేను మనిషిని దేవుడిని కాదు: మోదీ

జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ యొక్క పీపుల్ బై డబ్ల్యుటిఎఫ్ సిరీస్లో తన పోడ్కాస్ట్ అరంగేట్రం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, తప్పులు జరుగుతాయని, వాటిని Read more

దిల్ రాజు ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు..ఎవరి ఆధ్వర్యంలో అంటే..!!
IT rides dilraju

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతుండటం Read more

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
President Droupadi Murmu addressing the nation on Republic Day

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *