हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

OTT :18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన పార్లమెంటరీ ప్యానెల్

Anusha
OTT :18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసిన పార్లమెంటరీ ప్యానెల్

ఇటీవల ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో అశ్లీల కంటెంట్‌ను ఇతర సోషల్ మీడియా ఛానళ్లలో షేర్ చేయడాన్ని నిరోధించేందుకు పార్లమెంటరీ కమిటీ కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ సమస్యను అధిగమించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సహాయాన్ని వినియోగించాలి అని సూచించింది. పునరావృతంగా నేరాలకు పాల్పడుతున్నవారిపై కఠిన శిక్షలు విధించేందుకు ప్రస్తుత చట్టాలు సరిపోవని, అందుకే తాజా సాంకేతికతలకు అనుగుణంగా కొత్త చట్టాలు అవసరం అని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయపడింది.

అశ్లీల కంటెంట్‌పై చర్యలు

బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని కమ్యూనికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ అంశంపై మోడీ ప్రభుత్వానికి నివేదిక అందించింది.గతంలోనూ అశ్లీల కంటెంట్ కలిగి ఉన్న 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను, 19 వెబ్‌సైట్‌లను, 10 మొబైల్ యాప్‌లను బ్లాక్ చేసినట్లు కమిటీ పేర్కొంది. అయితే టెలిగ్రామ్ ఛానళ్ల వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ కంటెంట్ సులభంగా లభిస్తుండటంతో, దీనికి వ్యతిరేకంగా ఐటీ మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం

ఐటి చట్టం 2021లోని పార్ట్ త్రీ,ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల గురించి వివరిస్తుంది. ‘ఏ’ రేటింగ్ ఉన్న కంటెంట్‌ను పిల్లలు యాక్సెస్‌ చేయకుండా ఇది నిరోధిస్తోంది. అయితే 18 ఓటీటీలు, 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లలో బ్లాక్ చేసిన కంటెంట్‌లు టెలిగ్రామ్ ఛానల్ వంటి ఇతర మీడియా ప్లాట్‌ఫామ్‌లలో సులభంగా అందుబాటు ఉంటోందని, దీన్ని ఎదుర్కోవడానికి ఒక ప్రణాళికను అందించాలని ప్యానెల్ మంత్రిత్వ శాఖను కోరింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రస్తుతం చట్టాలు సరిపోతాయా,తాజా సాంకేతికతల నేపథ్యంలో మరింత కఠినమైన చట్టాలు అవసరమా, అనిప్రశ్నించింది.

1725007848 5866

ప్రభుత్వ చర్యలు

అశ్లీల కంటెంట్ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకున్నా, కొన్ని ఓటీటీప్లాట్‌ఫారమ్‌లు ప్రోగ్రామ్‌ల పేర్లను మార్చడం, కొత్త ఐపి అడ్రస్‌లను ఉపయోగించడం ద్వారా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. ఈ సమస్యను గుర్తించేందుకు,నివారించేందుకు ఏఐ ఆధారిత టెక్నాలజీని వినియోగించాలి అని కమిటీ సూచించింది.

సినిమాటోగ్రఫీ చట్టం

అడల్ట్ కంటెంట్‌ను ప్రసారం చేసే డిజిటల్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ఛానళ్లపై సినిమాటోగ్రఫీ చట్టం 2023 ప్రకారం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్నారు. అయితే మరింత కఠిన చర్యలు తీసుకోవడం, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను కఠినంగా నియంత్రించడం అవసరం అని పార్లమెంటరీ కమిటీ అభిప్రాయపడింది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోన్ వదిలేస్తే రూ. 10 వేల గిఫ్ట్.. టీచర్ మామూలు ఆఫర్ ఇవ్వలేదుగా!

ఫోన్ వదిలేస్తే రూ. 10 వేల గిఫ్ట్.. టీచర్ మామూలు ఆఫర్ ఇవ్వలేదుగా!

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

భారత్ జీడీపీ వృద్ధి 6.4% అంచన

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

ఒప్పోలో విలీనం కానున్న రియల్‌మీ.. ఉద్యోగాల కోత తప్పదా?

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

త్వరలో కొత్తగా జియో ఇన్వర్టర్లు

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవ తో  సీటు వద్దకే ఆహారం

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

భారత్–అమెరికా ఒప్పందంతో ముంచుకొస్తున్న ప్రమాదాలు ఇవే..

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

బలవంతంగా వ్యభిచార యత్నం.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్: హోలీ కానుకగా 2% డీఏ పెంపు..

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య
1:33

కాలేజ్‌లో ప్రేమ వివాదం..విద్యార్థిని హత్య, యువకుడి ఆత్మహత్య

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్న విజయ్

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

📢 For Advertisement Booking: 98481 12870