Rs. 31,600 crore for the construction of Amaravati.. Minister Narayana

Minister Narayana: అమరావతి నిర్మాణానికి రూ.31,600 కోట్లు : మంత్రి నారాయణ

Minister Narayana: శాసనమండలిలో పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ..రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.31,600 కోట్లు వెచ్చిస్తున్నట్టు తెలిపారు. ఖర్చు పెట్టే నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహా వివిధ బ్యాంకుల నుంచి రుణంగా తీసుకుంటున్నట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్‌ బ్యాంకు కలిపి రూ.15వేల కోట్లు ఇస్తున్నాయని, హడ్కో నుంచి రూ.15వేల కోట్లు ఇస్తున్నాయని, హడ్కో నుంచి రూ.15వేల కోట్లు, జర్మన్‌కు చెందిన బ్యాంకు కేఎఫ్‌ డబ్ల్యూ ద్వారా రూ.5వేల కోట్లు రుణం తీసుకుంటున్నట్టు తెలిపారు.

అమరావతి నిర్మాణానికి రూ.31,600 కోట్లు

ఖర్చు పెట్టిన నిధులు జమ చేస్తాం

అమరావతికి రైల్వే ట్రాక్‌ను కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేస్తుందని, ట్రాక్‌ ఏర్పాటుకు భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంటుందని తెలిపారు. అమరావతి సెల్ఫ్‌ అసిస్టెంట్‌ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ప్రజలు చెల్లించిన పన్నుల్లో పైసా కూడా అమరావతికి ఖర్చు చేయొద్దని సీఎం ఆదేశించినట్టు మంత్రి తెలిపారు. బడ్జెట్‌లో అమరావతి నిర్మాణానికి రూ.6వేల కోట్లు కేటాయించారని విపక్షనేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించగా.. కేంద్రం, బ్యాంకుల నుంచి నిధులు రాగానే తిరిగి రాష్ట్ర బడ్జెట్‌కు ఖర్చు పెట్టిన నిధులు జమ చేస్తామని మంత్రి తెలిపారు.

Related Posts
కొనసాగుతున్న ఢిల్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు..
Counting of votes for the ongoing Delhi elections

న్యూఢిల్లీ: దేశ రాజధానిని పాలించేది ఎవరు..? నాలుగోసారి కూడా ఆమ్ ఆద్మీ పార్టీనే ఢిల్లీని ఏలుతుందా.. లేక ఢిల్లీని బీజేపీ కైవసం చేసుకుంటుందా..?ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో ఏం Read more

తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫైర్
anil

హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. మల్లన్న Read more

ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించిన కమిషన్
ఎస్సీలను మూడు వర్గాలుగా విభజించిన కమిషన్

తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల (ఎస్సీలు) రిజర్వేషన్లను సమర్థంగా అమలు చేయాలనే ఉద్దేశంతో, వాటిని మూడు ఉప వర్గాలుగా విభజించాలని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ Read more

‘నమశ్శివాయ’ అంటే ఏంటో తెలుసా?
Lord Shiva at Murudeshwar

హిందూ ధర్మంలో పవిత్రమైన మంత్రాల్లో 'ఓం నమశ్శివాయ' కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ మంత్రాన్ని పంచాక్షరి మంత్రం గా పిలుస్తారు, ఎందుకంటే దీనిలో 'న, మ, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *