అశోక్ లైలాండ్

నేడు నూజివీడు రానున్న మంత్రి లోకేష్

నూజివీడులో అశోక్ లైలాండ్ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మంత్రి లోకేష్

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ బుధవారం నూజివీడు మండలం సీతారాంపురం రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మల్లవల్లి పారిశ్రామిక కేంద్రంలో అశోక్ లైలాండ్ కంపెనీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న నారా లోకేష్ కి నూజివీడు నియోజకవర్గంలోని నూజివీడు మండలం, మర్రిబంధం, సీతారాంపురం (పోలవరం కాలువ) బ్రిడ్జి దగ్గర ఘన స్వాగతం పలుకుటకు నూజివీడు నియోజకవర్గంలోని తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీల నాయకులు, కార్యకర్తలు, మహిళలు ప్రతి ఒక్కరు 4 గంటలకల్లా రావాల్సిందిగా రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి పార్థసారథి ఒక ప్రకటనలో తెలిపారు.

లోకేష్ తో అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ

ఈ కార్యక్రమంలో మంత్రి లోకేష్ నూజివీడు మరియు గన్నవరం నియోజకవర్గం నుండి నాయకులు భారీ ఎత్తున హాజరుకానున్నారు. వారు నూజివీడు పరిసర ప్రాంతాల అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి లోకేష్ తో చర్చించనున్నారు.


Related Posts
టీ స్టాల్ నిర్వాహకుడికి కేటీఆర్ భరోసా
ktr sirisilla

సిరిసిల్ల టౌన్‌లో ఓ సాధారణ టీ స్టాల్ నిర్వాహకుడికి అన్యాయం జరిగిందని భావించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అతనికి భరోసా ఇచ్చారు. ఆదివారం సిరిసిల్ల క్యాంప్ Read more

ఏపీలో కొత్త మద్యం విధానం.. తెలంగాణ రాబడికి దెబ్బ

ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న కొత్త మద్యం విధానం తెలంగాణ రాబడిపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. లిక్కర్ ధరలు తగ్గడంతో ఆంధ్రప్రదేశ్‌తో సరిహద్దు కలిగిన తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మకాలు Read more

ఈరోజు ఇందిరా పార్క్‌ వద్ద బీజేపీ మహా దర్నా..
BJP Maha Dharna at Indira Park today

హైదరాబాద్‌: హైడ్రా, మూసీ పునరుజ్జీవనానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ బీజేపీ ఈరోజు(శుక్రవారం) ఇందిరా పార్క్ వద్ద ఆందోళన నిర్వహించనుంది. మూసీ పరివాహక Read more

Affidavit: వివేకా హత్య కేసు..సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్
Viveka murder case.. AP government affidavit in Supreme Court

Affidavit : ఏపీలో కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి ఇవాళ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. గతంలో తన బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *