हिन्दी | Epaper
నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు పిహెచ్ సి స్థాయిలోనే స్క్రబ్ టైఫస్ నిర్ధారణ పరీక్షలు విగ్రహాల ఏర్పాటుపై బందరులో ఉద్రిక్తత సంక్రాంతి నుంచి అన్ని సేవలు ఆన్లైన్ గవర్నర్ అబ్దుల్ నజీర్ సిఎం చంద్రబాబు భేటీ ఈ నెల 15 వరకు రేషన్ కార్డు తీసుకొనే గడువు

MaheshBabu: మ‌హేశ్ బాబు ఔదార్యంతో భారీ సంఖ్యలో ఉచిత గుండె చికిత్సలు

Sharanya
MaheshBabu: మ‌హేశ్ బాబు ఔదార్యంతో భారీ సంఖ్యలో ఉచిత గుండె చికిత్సలు
సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సినిమాలతోనే కాకుండా తన మానవతా సేవతో కూడా ఎంతో మంది అభిమానులను గెలుచుకుంటున్నారు. చిన్నారుల ఆరోగ్య సంరక్షణ కోసం మహేశ్ బాబు ఫౌండేషన్ ప్రత్యేకంగా పని చేస్తోంది.గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తూ,ఎంతో మంది ప్రాణాలను కాపాడుతోంది.ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 4,500కు పైగా చిన్నారులు ఉచితంగా గుండె శస్త్రచికిత్స చేయించుకున్నారు.ఈ వివరాలను ఆంధ్రా హాస్పిటల్స్ తాజాగా వెల్లడించింది.
Mahesh Babu CHD 1200

పుట్టుకతో గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల పిల్లలకు ఉచితంగా చికిత్స అందించేందుకు మహేశ్ బాబు ఫౌండేషన్ ఎంతో కృషి చేస్తోంది. తండ్రి కృష్ణ గారి మార్గదర్శనాన్ని అనుసరిస్తూ, సమాజానికి సేవ చేయడం తన బాధ్యతగా భావిస్తున్న మహేశ్ బాబు, గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సేవా కార్యక్రమానికి అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.

నమ్రతా శిరోద్కర్‌ గర్భాశయ క్యాన్సర్ టీకా పంపిణీకి

ఇక మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండి నడుస్తున్నారు. మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, ఇటీవలే ఆంధ్రప్రదేశ్‌లో మదర్స్ మిల్క్ బ్యాంక్‌ను ప్రారంభించారు. ఇక బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం ఉచితంగా టీకా అందించే కార్యక్రమాన్ని కూడా మొదలు పెట్టారు. మహేశ్ బాబు చేస్తున్న ఈ సేవా కార్యక్రమాన్ని గమనించిన అభిమానులు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. మన హీరో రియల్ హీరో అంటూ ఆయన సేవలను కొనియాడుతున్నారు. సినిమాల్లో మాత్రమే కాదు, నిజమైన జీవితంలో కూడా మహేశ్ ఒక రియల్ హీరో అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మరో మూడు రోజులు చలి తీవ్రత హెచ్చరిక జారీ

మరో మూడు రోజులు చలి తీవ్రత హెచ్చరిక జారీ

భోజనానికాని దిగితే రూ.67 లక్షలు మాయం

భోజనానికాని దిగితే రూ.67 లక్షలు మాయం

వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

వైకుంఠ ద్వార దర్శనాలకు టికెట్ల కేటాయింపు

చింతూరు బస్సు ప్రమాదంపై కలెక్టర్ దినేష్ తక్షణ స్పందన..

చింతూరు బస్సు ప్రమాదంపై కలెక్టర్ దినేష్ తక్షణ స్పందన..

బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన

బస్సు ప్రమాద ఘటనపై మంత్రి కిషన్‌రెడ్డి ఆవేదన

అఖండ జోష్.. ఎమ్మెల్యేలతో అనంత వీధుల్లో ఫ్యాన్స్ సందడి

అఖండ జోష్.. ఎమ్మెల్యేలతో అనంత వీధుల్లో ఫ్యాన్స్ సందడి

యధాతధంగా విజయవాడ రైలు రాకపోకలు

యధాతధంగా విజయవాడ రైలు రాకపోకలు

టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన

టిటిడి డైరీలు, క్యాలండర్లకు అనూహ్యస్పందన

రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తాం: పీయూషకుమార్

రాష్ట్రంలో రూ.16 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి సాధిస్తాం: పీయూషకుమార్

కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

కాగ్నిజెంట్‌ కార్యాలయాన్నిప్రారంభించినమంత్రి లోకేశ్‌

హస్తకళలకు మరింత ప్రోత్సాహం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

హస్తకళలకు మరింత ప్రోత్సాహం రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత

బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

బస్సు ప్రమాదం పై PM మోదీ దిగ్భ్రాంతి..

📢 For Advertisement Booking: 98481 12870