హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్‌ కళ్యాణ్ అన్న: లోకేశ్

Lokesh : హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్‌ కళ్యాణ్ అన్న: లోకేశ్

Lokesh : జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మంత్రి నారా లోకేశ్‌ ట్వీట్ చేశారు చేశారు . ఇందులో పవన్ పిడికిలి బిగించిన పోటోను జత చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లోకేశ్ స్పెషల్ గా విషెస్ తెలిపారు. ఇందులో పలు కీలక విషయాలను ఆయన ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ అన్నకు, నాయకులు, కార్మికులు, అనుచరులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానంటూ లోకేశ్ ట్వీట్ లో రాశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక, సామాజిక వృద్ధికి జనసేన కృషి అభినందనీయం అని..వారి నిబద్ధత నిజంగా ప్రశంసనీయం అన్నారు. రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని నడిపించడంలో వారి పాత్ర నిస్సందేహంగా అందరికీ ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని లోకేశ్ ట్వీట్ చేశారు.

Advertisements

జనసేన 100 శాతం విజయంతో చరిత్ర

ఈరోజు పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు భారీ ఎత్తున నిర్వహిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన 100 శాతం విజయంతో చరిత్ర సృష్టించింది. అందుకే ఇప్పుడు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. ఇందులో సాధించిన విజయాలు స్మరించుకుందాం..భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసుకుందాం అని జనసేన అధినేత పవన్ జనసైనికులకు పిలుపునిచ్చారు. పిఠాపురంలో సభలో పవన్ కల్యాణ్ 90 నిమిషాల పాటూ ప్రసంగించనున్నారని తెలుస్తోంది.

Related Posts
నన్ను, కుమారుడిని అరెస్టు చేయవచ్చు: పేర్ని నాని
Anticipatory bail granted to Perni Nani

నన్ను, నా కుమారుడిని అరెస్టు చేయడానికి ఓ మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని పేర్నినాని ఆరోపించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో Read more

నేడు హర్యానాలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు
నేడు హర్యానాలో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు

అమరావతి : : ఏపీ సీఎం చంద్రబాబు హర్యానాలో పర్యటించనున్నారు. నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ Read more

సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. జనవరి 14 నుంచి మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అయితే, ఆస్ట్రేలియా పర్యటన రద్దయింది. జనవరి 14న సాయంత్రం Read more

ఏపీ సర్కార్ కు కేంద్రం సూచనా..
polavaram

పోలవరం మెయిన్ డ్యాం పనులకు కేంద్రం రూ.2,348 కోట్లను అడ్వాన్సుగా చెల్లించడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టు కంపెనీలు మేఘా, బావర్లను Read more

×